పుంగనూరు: జనసంద్రంగా మారిన ఎర్రాతివారిపల్లి.

0
66

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతి వారి పల్లె బుధవారం సాయంత్రం జనసంద్రంగా మారింది. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయ్యప్ప స్వామికి తిరు ఆభరణాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప శరణు ఘోషల మధ్య భక్తులు జ్యోతి దర్శనం చేసుకున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
వోటర్ మ్యాపింగ్ లో కర్నూలు జిల్లాకు 14వ స్థానం :: కలెక్టర్
కర్నూలు : కర్నూలు జిల్లాలో ఓటరు మ్యాపింగ్ 47.90 శాతం ఉందని, రాష్ట్రంలో కర్నూలు జిల్లా 14వ...
By Hari Krishna 2025-12-28 08:52:54 0 87
Bharat Aawaz
🌍 World Population Day – July 11 Why It Matters More Than Ever in 2024
Every year on July 11, the world observes World Population Day, a day dedicated to focusing...
By Bharat Aawaz 2025-06-28 05:27:05 0 1K
Telangana
హర్యానా కమ్యూనిటీ సభ్యులతో ఈటల రాజేందర్ ఆత్మీయ సమ్మేళనం. ¡
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అల్వాల్ పరిధిలోని మచ్చ...
By Sidhu Maroju 2026-02-03 04:56:09 0 50
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com