విజయవాడ అమ్మవారి సన్నిధికి గోమాత రాక

0
132

"విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజల నిమిత్తం ఒక ఆవును, ఒక దూడను తీసుకురావడమైనది. సంక్రాంతి వేడుకలు పూర్తయిన తర్వాత, సదరు గోవు మరియు దూడను కేడీ నగర్‌ (Kanaka durga nagar) కి తరలించి అక్కడ శాశ్వతంగా ఉంచడం జరుగుతుంది. అక్కడ భక్తులు ప్రతిరోజూ గోపూజ నిర్వహించుకోవడానికి మరియు నిత్య అవసరాలకు పాలను ఉపయోగించుకోవడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయబడతాయి."

Search
Categories
Read More
Andhra Pradesh
సకాలములో చెల్లించండి వడ్డీ భారాన్ని తగ్గించుకోండి
మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు మార్చి 1వ తేదినుండీ 31 తేదీ వరకు ప్రచార కర పత్రాలతో ఆటో వాహనం...
By Mobbu Venkatramana 2026-03-18 14:26:59 0 154
Andhra Pradesh
మదనపల్లెలో ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకలు.
చారిత్రక మదనపల్లె జిల్లా కేంద్రంగా తొలిసారి జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం...
By Pagadala Venkateswar 2026-01-26 04:11:29 0 110
Andhra Pradesh
కార్మికుల శ్రమతోనే నగరానికి గుర్తింపు : కమిషనర్
కర్నూలు సిటీ : కర్నూలు :  కార్మికుల శ్రమతో నగరానికి ప్రత్యేక గుర్తింపు• నగరపాలక సంస్థ...
By Hari Krishna 2026-01-09 11:19:51 0 175
Andhra Pradesh
Putta Mahesh: పార్టీకి నష్టం చేసే వారిని మోయలేం: పుట్టా మహేశ్ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెను తుపాను సృష్టిస్తోంది. ఏలూరు ఎంపీ పుట్టా...
By Pagadala Venkateswar 2026-03-18 06:56:21 0 108
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com