పుంగనూరు: ద్విచక్ర వాహన ర్యాలీ

0
151

భద్రత వారోత్సవాల్లో భాగంగా పుంగనూరు పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ, ఇటీవల ద్విచక్ర వాహన ప్రమాదాలు పెరుగుతున్నాయని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని సూచించారు. ఈ కార్యక్రమం ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకే నిర్వహించబడింది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక !! 108 పిర్యాదులు !!
కర్నూలు :  పత్రికా ప్రకటన … (15.12.2025) కర్నూలు జిల్లా...విచారణ జరిపి...
By Hari Krishna 2025-12-15 12:03:37 0 221
Telangana
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీ దుదిల్ల శ్రీపాదరావు వర్ధంతి.
 శాసనసభ మాజీ స్పీకర్ దివంగత నేత  శ్రీపాద రావు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నా ఘన...
By Thalakokkula Sadanandam 2026-04-13 05:52:06 0 282
Telangana
బీభత్సం సృష్టించిన డీసీఎం- కానిస్టేబుల్ దుర్మరణం.!
హైదరాబాద్ :  రాజేంద్రనగర్ – ఉప్పరపల్లి పిల్లర్ నెంబర్ 191 స్కోడా షోరూమ్ ముందు రోడ్డు...
By Sidhu Maroju 2025-12-23 11:47:49 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com