పుంగనూరు: ద్విచక్ర వాహన ర్యాలీ
Posted 2026-01-13 09:19:10
0
180
భద్రత వారోత్సవాల్లో భాగంగా పుంగనూరు పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ, ఇటీవల ద్విచక్ర వాహన ప్రమాదాలు పెరుగుతున్నాయని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని సూచించారు. ఈ కార్యక్రమం ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకే నిర్వహించబడింది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అర్ధరాత్రి వంటరిగా పబ్ కి వెళ్లిన మహిళా DCP రితిరాజ్
కూకట్పల్లిలోని 'కింగ్స్ అండ్ క్వీన్స్' పబ్పై మహిళా DCP రితిరాజ్ వినూత్న రీతిలో దాడి...
ప్రంబనాన్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు.|
"'ఓం నమః శివాయ' జపంతో ఆధ్యాత్మిక సందేశం.. ఆలయ పరిరక్షణకు భారత్-ఇండోనేషియా కీలక ఒప్పందం"...
Dr. Jyothi Buddha Prakash IAS: Leading with Vision
A distinguished Telangana IAS officer transforming public administration through visionary...
SIR వర్క్ షాప్ కార్యక్రమంలో
ఎమ్మిగనూరులోని అజంత ఫంక్షన్లో నిర్వహించినElection commission of India special intensive revision...
బి కొత్తకోట : యువతి అదృశ్యంపై కేసు నమోదు.
కొత్తకోటలోని బిసికాలనీలో మహమ్మద్ హుస్సేన్ కుమార్తె ఆర్షియా (18) అదృశ్యమైంది. ఇంటర్మీడియట్ వరకు...