పుంగనూరు: పంటలను ధ్వంసం చేసిన ఒంటరి ఏనుగు.

0
143

చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, దిగుమూర్తివారిపల్లె వద్ద సోమవారం ఒంటరి ఏనుగు దాడిలో మామిడి చెట్లకు తీవ్రనష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు నాగరాజు, అక్తర్, సుధాకర్, నరసింహులు తెలిపారు. అక్కడి నుంచి చింతల వంక వద్దకు ఒంటరి ఏనుగు చేరుకున్నట్లు రైతులు పేర్కొన్నారు. ఒంటరి ఏనుగును దారి మళ్ళించాలని గ్రామస్తులు, రైతులు, ప్రజలు కోరుతున్నారు#కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
YS Sharmila: ప్రత్యేక హోదా అడిగే సత్తా జగన్‌కు లేదు: షర్మిల.
ప్రధాని మోదీ చేతిలో సీఎం జగన్ కీలుబొమ్మగా మారారన్న షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా...
By Pagadala Venkateswar 2026-02-13 06:57:01 0 105
Telangana
సీఎం సహాయానిది పేద ప్రజల పెన్నిధి
సీఎం సహాయానిది పేద ప్రజల పెన్నిధి    భారత్ అవాజ్ సూర్యమోహన్తె తేలంగాణ కోడంగల్ జనవరి...
By Vanmoj Suryamohan 2026-01-01 10:12:02 0 397
Telangana
నిజామాబాద్ : మెప్మా అధ్వర్యంలో వారిధన్యం కొనుగోలు కెంధం ప్రారంభం
జిల్లాలో నీ గిరిరాజ్ కలశలాలో అవారనలో మెప్మా అధ్వర్యంలో  వారిధన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం...
By Sadaq Sadaq 2026-04-21 09:10:15 0 95
Telangana
కాళేశ్వరం విజయాన్ని క్లెయిమ్ చేసుకుంటున్న బీఆర్ఎస్ - కాంగ్రెస్ ఆరోపణల్ని నిరూపించలేకపోయిందా?
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్‌ను సంతోషపరిచింది....
By Ponnala Srinivasrao 2026-04-23 03:54:36 0 74
Telangana
తెలంగాణలో మైనారిటీల కోసం రెండు కొత్త పథకాలు!
తెలంగాణలో మైనారిటీల కోసం రెండు కొత్త పథకాలు తెలంగాణ ప్రభుత్వం, SC/ST & Minorities Welfare...
By BMA ADMIN 2025-11-05 09:19:25 0 721
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com