దేవాదాయ శాఖ పరిధిలోకి ఆలయం: హిందూ సంఘాల తీవ్ర వ్యతిరేకత
Posted 2026-06-06 14:21:39
0
78
పుంగనూరులోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రయత్నాలను హిందూ సంఘాల నాయకులు, భక్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆలయం స్థానిక కుటుంబాల సహకారంతోనే అభివృద్ధి చెందిందని, హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా వేలంపాటను అడ్డుకున్నామని, ఆలయాన్ని ఎండోమెంట్ శాఖకు అప్పగించే ప్రసక్తే లేదని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని నాయకులు హెచ్చరించారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నా ఏమైందే నా ఓటు మీ వార్డ్ లోనే ఉంది
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలో ఎన్నికల్లో ఓటు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. ...
Rare Black Panther Sighted, Videotaped in Manas, Assam
A rare black panther was recently sighted and captured on video in Assam's Manas National Park,...
Madhya Pradesh Expands Renewable Energy Infrastructure
Madhya Pradesh continues to accelerate renewable energy development through large-scale solar...
పుంగనూరు నియోజకవర్గ : చౌడేపల్లిగంగ జాతరకు సర్వం సిద్ధం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలో నడివీధి గంగమ్మ జాతర కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి....
Mohan Babu: మోహన్ బాబు, మంచు విష్ణులపై కిడ్నాప్ కేసు నమోదు.
ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ విద్యార్థి నేత వినోద్ కిడ్నాప్
కిడ్నాపర్లను గంటన్నరలో...