కలెక్టర్ గారికి సమస్యలపై వినతిపత్రం - క్షేత్ర సహాయకుల సంక్షేమ సంఘం

0
302

 

ఈ రోజు కాకినాడ జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ, గౌరవ కలెక్టరు గారికి మరియు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (PADA),వారికి VBGRAMG క్రొత్త విధానంలో మనలను GRS ల గుర్తించాలని, ఉద్యోగ భద్రత తో కూడిన సాలరీల పెంపు మరియు దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యలపై  కలెక్టర్ గారి కార్యాలయంలో సంబంధదిత అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది....

ప్రధానమైన డిమాండ్స్:

1. దేశం లో ఒకే విధంగా GRS గా ఉన్న వ్యవస్థను అంధ్రప్రదేశ్ లో కూడా GRS సహాయకులు కొనసాగిస్తూ మమ్మల్ని గుర్తిస్తారని కోరుచున్నాము.

2. FTE ఉద్యోగులుగా అందరిని కూడా గుర్తించి తగు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుచూ FTE ని పూర్తిస్థాయిలో అమలు చేయవలసినదిగా కోరుచున్నాము.

3. మండల స్థాయిలో గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీకి బదిలీ సౌకర్యం కల్పించి ప్రభుత్వాలు మారుతున్నప్పుడు, పరిస్థితులు మారుతున్నప్పుడు గ్రామ స్థాయిలో కలిగె రాజకీయ వత్తిడులు కారణంగా మాకు బదిలీ సౌకర్యం కల్పించాలని సవినయముగా కోరుచున్నాము.

4. ప్రస్తుతం ధరలకు అనుగుణంగా మా యొక్క జీతభత్యాలు కనీసం వేతనం 29,000 వచ్చే విధముగా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో మాకు కేటాయించిన 1/3 పూర్తి స్థాయిలో మాకు చెందేటట్టుగా మాకు న్యాయం చేస్తారని సవినయంగా కోరుచున్నాము.

5. గ్రాడ్యుటీ మరియు హెల్త్ కార్డులు నగదు రహిత వైద్య సేవలు ప్రమాద బీమాను పెంచి(10లక్షలు వరకు), వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకములు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో గుబ్బల సత్యవేణి,సుర్ల గోవిందురాజులు (గాంధీ)సహాయకార్యదర్శులు:కట్టా నాగరాజు, తాలుం మాణిక్యలరావు (నాని)కోశాధికారి:అడబాల శ్రీను, సహాయ కోశాధికారి: గుత్తుల గోపి, ప్రచార కార్యదర్శులు:గొల్లపల్లి ప్రదీప్ కుమార్, నిమ్మగంటి శ్రీనివాస్ వి. వెంకటేశ్వరరావు

మహిళా విభాగం:అధ్యక్షులు : చల్లా ఉషా, ఉప అధ్యక్షులు : సబ్బరవు అనిత, కార్యవర్గ సభ్యులు,  సహాయకుల సంక్షేమ సంఘం పాల్గొన్నారు... #Dadala Babji

Search
Categories
Read More
Andhra Pradesh
జై శ్రీరామా నవమి వేడుకలకు high court judge పాల్గొన్నారు
గుంటూరు లోని ఓల్డ్ ఓల్డ్ గుంటూరు మణి హోటల్ దగ్గర నుంచి గోరంట్ల వరకు ర్యాలీ నిర్వహించారు ...
By Kola Kirankumar 2026-03-27 12:02:07 0 174
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరులో రేపు అనగా 8 తేదీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభివృద్ధి పనుల శంకుస్థాపన
శనివారం, మార్చి 8, 2026న ఉదయం 11:30 గంటలకు పుంగనూరు టౌన్ మార్కెట్ నందు పలు అభివృద్ధి మరియు...
By Kothuru Murali 2026-03-07 12:43:37 0 89
Andhra Pradesh
Chief Minister N. Chandrababu Naidu expressed profound sorrow over the tragic deaths of seven children in two separate incidents that occurred on Sunday
Chief Minister N. Chandrababu Naidu expressed profound sorrow over the tragic deaths of seven...
By BMA ADMIN 2025-05-19 11:51:46 0 2K
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ అమరావతిని రాజధానిగా ఖరారు
అందరికీ నమస్కారం.   ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో చట్టబద్ధత...
By Rajini Kumari 2026-04-02 16:02:40 0 80
Telangana
రామగుండం నియోజకవర్గంలో పలు దేవాలయాల్లో శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ...
By Rangu Srinivas 2026-03-27 12:15:52 3 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com