బస్తీ సమస్యల పరిష్కారమే లక్ష్యం. |

0
154

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, ఇన్స్పెక్టర్ చందు, అరుణ్, లింగారెడ్డి, మరియు సాజిద్ లతో కలిసి చాకలి బస్తీలో పర్యటించారు. 

బస్తీలో ఉన్న ప్రధాన సమస్యలను ఆమె పరిశీలించారు.

 ప్రధాన సమస్యలు.

 క్యాచ్ పిట్ల పూడికవేత (desilting)

 కొత్త వీధి దీపాల ఏర్పాటు.

 ఓపెన్ పార్క్ స్థలంలో పారిశుద్ధ పనులు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుర్తించిన అన్ని సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.

#sidhumaroju

 

Search
Categories
Read More
Andhra Pradesh
రైతులకు తక్షణమే అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు అందించాలి
కోడుమూరు రైతులకు మరియు భూమిలేని కవులు రైతులకు అన్నదాత సుఖీభవ కింద తక్షణమే రూ 20000 ఇవ్వాలని...
By mahaboob basha 2025-06-10 00:32:55 0 1K
Telangana
చినరాయుని చెరువు శుభ్రపరిచే పనులు వేగం - పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక చినరాయుని చెరువును శుభ్రపరిచే ప్రక్రియ వేగవంతమైంది. ఈ...
By Sidhu Maroju 2026-03-10 13:30:28 0 128
Andhra Pradesh
అన్నమయ్య: రైతన్నా.. ‘సైబర్ నేరగాళ్ల లింకులతో జాగ్రత్త’.
ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లోకి జమ చేసిన పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు అందాయి. ఈ నేపథ్యంలో...
By Pagadala Venkateswar 2026-03-14 03:12:09 0 88
Andhra Pradesh
రహదారులపై భద్రతే ప్రజల జీవితాలకు రక్ష: జిల్లా కలెక్టర్
మదనపల్లి బైపాస్ రోడ్డులోని పీపీఆర్ ఫంక్షన్ హాల్‌లో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 37వ...
By Pagadala Venkateswar 2026-02-01 08:01:25 0 85
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com