బస్తీ సమస్యల పరిష్కారమే లక్ష్యం. |

0
112

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, ఇన్స్పెక్టర్ చందు, అరుణ్, లింగారెడ్డి, మరియు సాజిద్ లతో కలిసి చాకలి బస్తీలో పర్యటించారు. 

బస్తీలో ఉన్న ప్రధాన సమస్యలను ఆమె పరిశీలించారు.

 ప్రధాన సమస్యలు.

 క్యాచ్ పిట్ల పూడికవేత (desilting)

 కొత్త వీధి దీపాల ఏర్పాటు.

 ఓపెన్ పార్క్ స్థలంలో పారిశుద్ధ పనులు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుర్తించిన అన్ని సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.

#sidhumaroju

 

Search
Categories
Read More
Goa
Rotary Rain Run in Goa Gathers Momentum Amid Monsoon
The annual Rotary Rain Run held in Panaji is growing in popularity each year. Strategically timed...
By Bharat Aawaz 2025-07-17 06:18:58 0 2K
Andhra Pradesh
మదనపల్లిలో 15000 మంది తిలకించేలా రిపబ్లిక్ డే.
మదనపల్లెలో 77వ రిపబ్లిక్ వేడుకలను సోమవారం బీటీ కళాశాల మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి...
By Pagadala Venkateswar 2026-01-25 12:28:14 0 62
Telangana
పదవి విరమణ అనేది వయసుకు మాత్రమే ప్రజా సేవకు కాదు - ఎమ్మెల్యే కెపి వివేకానంద్.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జీడిమెట్ల డివిజన్ స్వాగత్ గ్రాండ్ హోటల్ నందు నిర్వహించిన...
By Sidhu Maroju 2025-11-29 12:51:25 0 100
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com