సిద్ధివారిపాలెంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించిన మాజీ MLA "పర్వత"...

0
294

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సిద్ధివారిపాలెం గ్రామంలో ప్రత్తిపాడు మాజీ శాసనసభ్యులు "పర్వత ప్రసాద్" గారు అక్కడ ప్రజలతో కలిసి ఘనంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు...

  సిద్ధివారిపాలెం గ్రామంలో ఉన్న సుమారు 250 మందికి చక్కని ఆహ్లాదమైన పండుగ వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది... అక్కడ గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది...

అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్తులకు కొత్త బట్టలు అందించడం జరిగింది... నియోజకవర్గం ప్రజలు ప్రతీ ఒక్కరూ సంతోషంగా, క్షుభిక్షముగా, ఆయురారోగ్యాలతో ఉండాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రత్తిపాడు మాజీ MLA పర్వత ప్రసాద్ గారు... #Dadala Babji

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో టిటిడి ఆధ్వర్యంలో వైభవంగా గరుడ సేవ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి టిటిడి...
By Kothuru Murali 2026-01-05 13:17:22 0 152
Telangana
శ్రీ కాలేశ్వరం స్వామి పుష్కరాల కొరకు తెలంగాణ ప్రభుత్వం రూ. 34 కోట్లు కేటాయించడం జరిగింది....
కాళేశ్వరం : 'రూ.34 కోట్లతో అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు చేయడం జరిగింది..   భారత్ అవాజ్...
By Gujile Ramu 2026-05-05 07:47:40 0 115
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణం లో అన్న క్యాంటీన్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ
ఆదివారం రాత్రి పుంగనూరు పట్టణంలో అన్న క్యాంటీన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి...
By Kothuru Murali 2026-02-23 12:10:00 0 102
Andhra Pradesh
ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో గణ తంత్ర వేడు కలు
విశాఖ లోని మధుర వాడ లో ఆయుష్ ప్రాంతీయ కార్యా లయం. జోనల్ -1 నందు గణ తంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు...
By Mobbu Venkatramana 2026-01-26 14:50:53 0 523
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com