స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ భార్య నుంచి 2.58 కోట్లు కాజేసిన కేటుగాళ్లు

0
132

✒️- స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య నుంచి రూ.2.58 కోట్లు కాజేసిన మోసగాళ్లు

 

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్(జేడీ) వీవీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ సైబర్ మోసానికి గురయ్యారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడితో 500% లాభాలు చూస్తారన్న మాటలు నమ్మి, ఆమె 2025 డిసెంబరు 24 నుంచి జనవరి 5 మధ్య 19 విడతలుగా మొత్తం రూ.2.58 కోట్లను పెట్టుబడి పెట్టారు. ఇందుకోసం తనతో పాటు తన భర్త వద్ద ఉన్న బంగారంపై రుణం తీసుకున్నారు. చివరికి మోసపోయానని గ్రహించి, ఈనెల 6న హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు~£

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ పున్నమి ఘాట్ సమీపంలో జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ అమరావతి ఉత్సవాలు
*విజయవాడ..*   పున్నమి ఘాట్ సమీపంలో జనవరి 8 నుంచి 10 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న...
By Rajini Kumari 2025-12-29 09:40:56 0 112
Andhra Pradesh
కేంద్రీయ విద్యాలయం, మదనపల్లిలో అడ్మిషన్లు ప్రారంభం.
మదనపల్లెలోని కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి....
By Pagadala Venkateswar 2026-03-21 06:05:04 0 106
Andhra Pradesh
రాయచోటి అన్న క్యాంటీన్ల నిర్వహణకు విరాళం
రాయచోటిలో అన్న క్యాంటీన్ల నిర్వహణకు మూడు లక్షల విరాళం అందజేసిన మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్...
By Benguluri Madhubabu 2026-01-14 09:29:01 0 288
Andhra Pradesh
TTD: మార్చి 17న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.
ఈ నెల 19న ఉగాది పర్వదినం ఉగాదిని పురస్కరించుకుని ఈ నెల 17న ఆలయ శుద్ధి కార్యక్రమం 17న బ్రేక్...
By Pagadala Venkateswar 2026-03-05 13:05:53 0 85
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com