సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ జనసేన

0
128

జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారితో పాటు ముఖ్యఅతిథిగా పాల్గొని రక్తదానం చేసిన వారికి గుర్తింపు పత్రాలు మరియు పండ్లు అందజేయడం జరిగింది!!

 

ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా యువతి యువకులు పాల్గొని రక్తదానం చేయడం జరిగింది!!

 

 *బాడిత.శంకర్*

 *సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్, జనసేన*

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాలలో ఉచిత క్యాన్సర్ శిబిరం
రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల - రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం సంయుక్త ఆధ్వర్యంలో "ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం"...
By Vadlamudi NagaVenkat 2026-03-21 08:22:26 0 472
Maharashtra
नाशिकमध्ये शिवसेना (UBT)-मनसे एकत्र, भाजपवर निशाणा
नाशिकमध्ये शहरी सुविधा, पाणीपुरवठा आणि #महापालिका कामकाजातील समस्यांवरून मोठा मोर्चा काढण्यात...
By Pooja Patil 2025-09-13 05:00:47 0 156
Andhra Pradesh
మదనపల్లి: పురిటి శిశువును పెట్టెలో పెట్టి కాలువలో పడేసిన ఘటన.
అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మదనపల్లె మండలం కోళ్లబైలు సమీపంలో హంద్రీనీవా కాలువలో...
By Pagadala Venkateswar 2026-02-10 04:19:26 0 83
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com