లక్షేటిపేట: చైనా మాంజా వాడితే కేసులు తప్పవు

0
154

లక్షెట్టిపేటలో చైనా మాంజా విక్రయాలు, వాడకంపై ఎస్ఐ గోపతి రమేష్ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లక్షెట్టిపేటలోని పలు పతంగి దుకాణాలను సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. మండలంతో పాటు గ్రామాల్లో చైనా మాంజాను ఎవరైనా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని దుకాణదారులకు సూచించారు. చైనా మాంజా వాడకంతో అనేక ప్రమాదాలు జరిగి, చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: ఆస్తి తగాదాతో అన్నదమ్ములమధ్య ఘర్షణ–ఆసుపత్రిలో చేరిక.
మదనపల్లిలో ఆదివారం ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ములైన సుహేల్ (26), రియాజ్ (24) మధ్య తలెత్తిన...
By Pagadala Venkateswar 2026-02-08 10:53:00 0 102
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : కలెక్టర్ సారు మమ్మల్ని ఆదుకోండి
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండల రెవెన్యూ అధికారి దళితుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని,...
By Kothuru Murali 2026-02-23 11:56:49 0 76
Andhra Pradesh
కట్టమూరులో అగ్నిప్రమాదం: మూగజీవాల సజీవ దహనం
కాకినాడ జిల్లా పెద్దాపురం, జగ్గంపేట ప్రాంతంలోని కట్టమూరు గ్రామంలో మంగళవారం (10-03-2026) ఘోర...
By Ratna Sekhar 2026-03-11 07:49:06 0 378
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం నూతన సంస్కరణలు ఆలయ కమిటీ
ప్రకటన: ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం నూతన సంస్కరణలు          ...
By Rajini Kumari 2025-12-30 10:46:20 0 146
Andhra Pradesh
రామసముద్రంలో వైసీపీ గ్రామ అధ్యక్షుల నియామకం.
రామసముద్రం మండలం పెద్ద కురపల్లి, కురిజాల పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, వైసీపీ గ్రామ...
By Pagadala Venkateswar 2026-01-27 09:14:06 0 100
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com