లక్షేటిపేట: చైనా మాంజా వాడితే కేసులు తప్పవు

0
155

లక్షెట్టిపేటలో చైనా మాంజా విక్రయాలు, వాడకంపై ఎస్ఐ గోపతి రమేష్ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లక్షెట్టిపేటలోని పలు పతంగి దుకాణాలను సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. మండలంతో పాటు గ్రామాల్లో చైనా మాంజాను ఎవరైనా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని దుకాణదారులకు సూచించారు. చైనా మాంజా వాడకంతో అనేక ప్రమాదాలు జరిగి, చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Population increase
జనాభా నిర్వహణపై దృష్టి సారించక పొతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని సీఎం చంద్రబాబుగారు...
By G k Nookala 2026-03-06 11:14:32 0 59
Telangana
మల్కాజ్ గిరి లో బిజెపి శిక్షణ శిబిరం విజయవంతం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్ గిరి నియోజకవర్గంలోని నేరెడ్మెట్ మరియు యాప్రాల్ డివిజన్లలో...
By Sidhu Maroju 2026-03-29 14:29:03 0 66
Andhra Pradesh
జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి : ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా లో  శాంతిభధ్రతలు అదుపులో ఉన్నాయని, నేరాలు అదుపు...
By Hari Krishna 2025-12-30 16:22:23 0 193
Andhra Pradesh
రాయచోటి అన్న క్యాంటీన్ల నిర్వహణకు విరాళం
రాయచోటిలో అన్న క్యాంటీన్ల నిర్వహణకు మూడు లక్షల విరాళం అందజేసిన మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్...
By Benguluri Madhubabu 2026-01-14 09:29:01 0 286
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com