పంట మార్పిడితో అధిక లాభాలు: ఏవో శ్యామసుందర్

0
160

పంట మార్పిడితో అధిక లాభాలు పొందవచ్చునని మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామసుందర్ అన్నారు. బొబ్బిలి మండలం కోమటిపల్లి, కలవరాయిలో మంగళవారం రైతన్న మీకోసం నిర్వహించారు. రైతులు పంట మార్పిడి చేసి అధిక లాభాలు ఉన్న వాణిజ్య పంటలను సాగు చేయాలన్నారు. ఉద్యాన పంటలు సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని మామిడి, జీడీ, పామాయిల్ పంటలు సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

#RAJESH 

Search
Categories
Read More
Bharat Aawaz
Be the Voice. Join the Awaaz.
Be the Voice. Join the Awaaz. Change doesn't happen by watching from the sidelines. It happens...
By Bharat Aawaz 2025-07-08 18:42:41 0 2K
Telangana
పాలకుర్తి : ప్రేమ వ్యవహారంలో హత్య... నిందితుడి అరెస్ట్
పాలకుర్తి మండలం పూటూరు గ్రామానికి చెందిన బూతు  సుమలతను ప్రేమ వ్యవహారంలో  స్వామి అనే...
By Sunka Santhosh 2026-05-16 07:14:37 0 60
Andhra Pradesh
బీసి రక్షణ చట్టంపై చంద్రబాబు మరో కుట్ర
*బీసీ రక్షణ చట్టంపై చంద్రబాబు మరో కుట్ర*   - అనుకూల మీడియా ద్వారా తప్పుడు కథనాలు, బీసీల...
By Rajini Kumari 2026-01-03 09:37:18 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com