శ్రీరాంపూర్లో కుక్కల దాడి: నలుగురికి గాయాలు, ప్రజల్లో భయాందోళనలు
Posted 2026-01-10 11:26:59
0
201
శ్రీరాంపూర్లో కుక్కల దాడి: నలుగురికి గాయాలు, ప్రజల్లో భయాందోళనలు
శ్రీరాంపూర్లోని అరుణక్కనగర్, మౌనిక కిరణం లైన్లో కుక్కల బెడద తీవ్రమైంది. ఇప్పటివరకు నలుగురు వ్యక్తులు కుక్కల దాడిలో గాయపడ్డారు. దీంతో చిన్న పిల్లలు బయటకు రావడానికి భయపడుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Married women suicide
మూడు రోజుల నాటి సాంబార్ చిచ్చు.. వివాహిత ఆత్మహత్య
క్షణికావేశం ఎంతటి ఘోరానికి...
Puducherry Strengthens Biodiversity Conservation Efforts
Puducherry continues to advance environmental conservation and biodiversity protection in 2026...
హిందూ స్మశాన వాటికలో చెత్త డంపింగ్ నిలిపివేయండి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మచ్చ బొల్లారం పరిధిలోని సర్వే నెంబర్...
టమోటా మార్కెట్లలో అక్రమాలకు చెక్.. జేసీ ఆదేశాలు.
అన్నమయ్య జిల్లాలో టమోటా మార్కెట్ యార్డుల్లో అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు...
పుంగనూరు:పుంగనూరులో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ శోభయాత్ర
పుంగనూరు పట్టణంలో ఆదివారం చత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు....