ఎంపీ కేసినేని స్క్రోలింగ్ పాయింట్

0
68

*జ‌గ్గయ్య‌పేట‌* *08-01-2026*

 

*ఎంపీ కేశినేని శివనాథ్ స్క్రోలింగ్ పాయింట్స్*

 

*జ‌గ్గ‌య్య‌పేట ఎ.ఎమ్.సి చైర్మ‌న్ మ‌ల్లెల సీత‌మ్మ‌, డైరెక్ట‌ర్ల‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ శుభాభినంద‌న‌లు

 

*జ‌గ్గ‌య్య‌పేట మార్కెట్ యార్డ్ లో భారీ స్థాయిలో ఎ.ఎమ్.సి కమిటీ స‌భ్యుల ప్ర‌మాణా స్వీకార కార్య‌క్ర‌మం 

 

*ఈ స‌భ‌కు ముఖ్యఅతిథులుగా హాజ‌రైన ఎమ్మెల్యేలు ఎమ్.ఎస్.రాజు, న‌క్కా ఆనంద‌బాబు

 

*తెలుగుదేశం పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యం : ఎంపీ కేశినేని శివ‌నాథ్ 

 

*ఎ.ఎమ్.సి చైర్మ‌న్ గా మ‌ల్లెల సీతమ్మ‌ను నియ‌మించ‌టం నిద‌ర్శ‌నం

 

*జ‌గ్గ‌య్య‌పేట ప‌ట్ట‌ణానికి మంచి నీటి సౌక‌ర్యం కోసం వంద కోట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం మంజూరు 

 

*జ‌గ్గ‌య్య‌పేటలో రాబోయే రోజుల్లో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు 

 

*హైదరాబాద్ - విజ‌య‌వాడ నేష‌న‌ల్ హైవే సిక్స్ లైన్ లో జ‌గ్గ‌య్య‌పేట ప్ర‌ముఖ పాత్ర పోషించ‌బోతుంది

 

*కోదాడ‌-జ‌గ్గ‌య్య‌పేట ర‌హ‌దారిలో జ‌గ్గ‌య్య‌పేట రోడ్డు మంజూరు అయింది

 

*నిర్వీర్య‌మైన మార్కెట్ యార్డ్ ల‌కు పూర్వ‌వైభ‌వం క‌ల్పించ‌ట‌మే ఎన్డీయే కూట‌మి ధ్యేయం

 

*అభివృద్ధి, సంక్షేమం స‌మ‌పాళ్ల‌లో ముందుకు తీసుకువెళుతున్న నాయ‌కుడు సీఎం చంద్ర‌బాబు -: ఎంపీ కేశినేని శివ‌నాథ్

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో మెగా ఉచిత పశువైద్య శిబిరం
మదనపల్లి మండలం వేంపల్లె పంచాయతీలో బీటీ కళాశాల పూర్వ విద్యార్థుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా...
By Pagadala Venkateswar 2026-02-02 04:42:57 0 34
Uttar Pradesh
COVID-19: 55-Year-Old Woman Tests Positive in Noida, Samples of Family Sent for Testing
COVID-19: 55-Year-Old Woman Tests Positive in Noida, Samples of Family Sent for Testing Noida,...
By BMA ADMIN 2025-05-24 08:57:24 0 2K
Andhra Pradesh
పుంగనూరులో గరుడ సేవకు సర్వం సిద్ధం
పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలసిన కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా...
By Kothuru Murali 2026-01-31 11:05:46 0 47
Telangana
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు మంచిర్యాల కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం...
By Pinnehasan Odela 2026-02-02 07:26:32 0 81
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com