ఊ పందుకొంటున్న సంక్రాంతి సంబరాలు
Posted 2026-01-08 04:56:50
0
559
ఈనెల 13నుండి16 వరకు సింహాచల క్షేత్రంలో ఆనంద భాష్పాలు తో సంక్రాంతి సంబరాలు జోరందుకొంటున్నాయి తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా గొబ్బెమ్మలు. బోగి మంట లు .కళారూపాలు. పశువులు ప్రదర్శన. రంగు రంగు ముగ్గులతో అలంకారం . బసవన్నలు విన్యాసాలు. వంటి కార్య్రమాలు నిర్వహిస్తున్నట్టు ఇఓ సుజా త తెలిపారు. 13న రాత్రి 9గంటలకు ముగ్గులు పోటీలు. ఉత్తమ ముగ్గులకు 14న ఉదయం అతి థూ లు మీదుగా బహుమతులు అందిస్తామని. అలాగే ఉదయం చిన్నారులకు బోగి పళ్ళు పోసే కార్యక్రమం. 16న కృష్ణా పురం దేవాలయం దగ్గర గోశాలలో గో పూజలు జరుగుతాయిని ఇఓ తెలిపారు
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
In market 5kgs cylinder available
*మార్కెట్లోకి 5 కేజీల గ్యాస్ సిలిండర్..!!*
గ్యాస్ సిలిండర్ అంటే ఇప్పటివరకు 14.2...
పుంగనూరు నియోజకవర్గం : ఆ పాఠశాల ప్రవేశానికి ఈ నెల 12 వరకు గడువు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎంజేపీ గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 12...
మదనపల్లిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
మదనపల్లి కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో, 25...
గ్యాస్ ఆఫీసు వద్ద జేబు దొంగల చేతివాటం
బొబ్బిలి గ్యాస్ ఆఫీసు వద్ద జేబు దొంగల చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో...