ఊ పందుకొంటున్న సంక్రాంతి సంబరాలు

0
472

ఈనెల 13నుండి16 వరకు సింహాచల క్షేత్రంలో ఆనంద భాష్పాలు తో సంక్రాంతి సంబరాలు జోరందుకొంటున్నాయి తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా గొబ్బెమ్మలు. బోగి మంట లు .కళారూపాలు. పశువులు ప్రదర్శన. రంగు రంగు ముగ్గులతో అలంకారం . బసవన్నలు విన్యాసాలు. వంటి కార్య్రమాలు నిర్వహిస్తున్నట్టు ఇఓ సుజా త తెలిపారు. 13న రాత్రి 9గంటలకు ముగ్గులు పోటీలు. ఉత్తమ ముగ్గులకు 14న ఉదయం అతి థూ లు మీదుగా బహుమతులు అందిస్తామని. అలాగే ఉదయం చిన్నారులకు బోగి పళ్ళు పోసే కార్యక్రమం. 16న కృష్ణా పురం దేవాలయం దగ్గర గోశాలలో గో పూజలు జరుగుతాయిని ఇఓ తెలిపారు

Search
Categories
Read More
Andhra Pradesh
కలెక్టర్ ఆఫీస్ ముందు రోడ్డు లో అడ్డంగా. వేరు శెనగ వ్యా పారం
దేశంలోనే విశాఖ నగరాన్ని అతి సుందరి క రణంగా తీర్చి దిద్ద లని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు...
By Mobbu Venkatramana 2026-01-23 05:06:24 0 516
Andhra Pradesh
విన్నర్ రేంజ్‌లో రెమ్యునరేషన్.. 15 వారాలకు ఇమ్మాన్యుయేల్ ఎన్ని లక్షలు తీసుకున్నాడంటే?
  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు ముందే ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయ్యాడు. సీజన్...
By SivaNagendra Annapareddy 2025-12-21 11:09:49 0 115
Andhra Pradesh
ACB Raids At Madanapalle DEO Office |మదనపల్లి డీఈఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో డీఈఓ కార్యాలయంలో స్కూల్ అప్గ్రేడేషన్ అనుమతుల కోసం లంచం తీసుకుంటుండగా...
By Pagadala Venkateswar 2026-01-22 06:44:00 0 47
Madhya Pradesh
Madhya Pradesh Transfers 18 IAS Officers in Key Departments |
The Madhya Pradesh government has transferred 18 IAS officers across important departments to...
By Pooja Patil 2025-09-16 06:21:04 0 656
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com