ఊ పందుకొంటున్న సంక్రాంతి సంబరాలు

0
558

ఈనెల 13నుండి16 వరకు సింహాచల క్షేత్రంలో ఆనంద భాష్పాలు తో సంక్రాంతి సంబరాలు జోరందుకొంటున్నాయి తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా గొబ్బెమ్మలు. బోగి మంట లు .కళారూపాలు. పశువులు ప్రదర్శన. రంగు రంగు ముగ్గులతో అలంకారం . బసవన్నలు విన్యాసాలు. వంటి కార్య్రమాలు నిర్వహిస్తున్నట్టు ఇఓ సుజా త తెలిపారు. 13న రాత్రి 9గంటలకు ముగ్గులు పోటీలు. ఉత్తమ ముగ్గులకు 14న ఉదయం అతి థూ లు మీదుగా బహుమతులు అందిస్తామని. అలాగే ఉదయం చిన్నారులకు బోగి పళ్ళు పోసే కార్యక్రమం. 16న కృష్ణా పురం దేవాలయం దగ్గర గోశాలలో గో పూజలు జరుగుతాయిని ఇఓ తెలిపారు

Search
Categories
Read More
Andhra Pradesh
డ్రగ్స్కు దూరంగా ఉండాలి
డ్రగ్స్ కు దూరంగా ఉండాలని బొబ్బిలి పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి షాదీఖానాలో శనివారం...
By Boiena Rajesh 2026-03-21 10:45:56 0 155
Andhra Pradesh
సామర్లకోటలో సహకార సంఘ ఉద్యోగుల నిరసన – డిమాండ్లు పరిష్కారం వరకు సమ్మె కొనసాగింపు
సామర్లకోట : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సహకార సంఘ ఉద్యోగుల సమ్మెలో భాగంగా సామర్లకోటలో కూడా...
By Ratna Sekhar 2026-02-19 19:31:08 0 654
Meghalaya
Youth Empowerment: Skillerate 2026 Takes Center Stage
Meghalaya is doubling down on its youth-led economy with the nationwide rollout of the Skillerate...
By Dunna Jessicaruth 2026-05-15 10:59:35 0 67
Andhra Pradesh
మాకినేని బసవ పున్నయ్య స్టేడియాన్ని ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు కార్యక్రమాలకు ఇవ్వకూడదని క్రీడాకారుల నిరసన
ప్రచురణార్థం 14/12/25 సింగ్ నగర్    మాకినేని బసవ పున్నయ్య స్టేడియాన్ని ప్రైవేటు...
By Rajini Kumari 2025-12-15 08:04:44 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com