జిల్లా కలెక్టర్ గారు డా||వి. వినోద్ కుమార్ ,ఐ.ఏ.ఎస్ గారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.

0
162

జిల్లా కలెక్టర్ గారు డా||వి. వినోద్ కుమార్ ,ఐ.ఏ.ఎస్ గారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.

 

బాపట్ల: జిల్లా కలెక్టర్ గారు డా||వి. వినోద్ కుమార్ ,ఐ.ఏ.ఎస్ గారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. పిట్టలవానిపాలెం సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆన్‌లైన్ విధానం ద్వారా భూముల రిజిస్ట్రేషన్ సులభతరం చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
కలెక్టర్ కార్యాలయంలో ఎదురవుతున్న సమస్యలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలోని అడుగు అడుగుగా వివరాలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కేసులను పరిశీలించి, డాక్యుమెంట్ల సరిచూసుకున్నారు. స్లాట్ బుకింగ్, ఆధార్ అనుసంధానం, భూమి మార్కెట్ విలువ, ప్రభుత్వ విలువలను తెలుసుకోవడంలో అధికారులతో మాట్లాడారు.
అతనైన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభతరం కావాలని కలెక్టర్ పలు సూచనలు ఇచ్చారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం.. రైతు కు తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ములకలచెరువు మండలం బిస్సయ్యగారిపల్లికి...
By Pagadala Venkateswar 2026-02-04 07:23:01 0 117
Andhra Pradesh
పెద్ద దోర్నాల మండలం మర్రిపాలెం చెంచుగూడెం ట్రైబల్ ఏరియా ట్రైబల్ ఏరియా
పెద్ద దోర్నాల మండలం మర్రిపాలెం చెంచుగూడెం  ట్రైబల్ ఏరియా గత వర్షాకాలం తుఫాను వల్ల పరిపాల...
By Chennaiah Kati 2025-12-23 04:48:41 0 402
Uttarkhand
Guest Teachers Threaten Election Boycott Over Unpaid Wages
Guest teachers in Uttarakhand—many serving for over eight years—are protesting unpaid...
By Bharat Aawaz 2025-07-17 07:31:56 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com