పెరగనున్న ఎంపీ ల సంఖ్య.. జీతాల ఖర్చు..?

0
228

డిలిమిటేషన్ తరువాత ఎంపీ ల సంఖ్య 850 కి చేరేఅవకాశం ఉంది.ప్రస్తుతం ఒక్కో సభ్యుని వేతనం₹1.24 లక్షలు.కొత్తగా వచ్చే 307 మంది కోసం ఏటా అదనంగా దాదాపు ₹50కోట్లు జీతాలు పెన్షన్లకే వేచించాలి ఒక్కో ఎంపీ ఆఫీస్ ఖర్చు కింద₹60,000 నియోజకవర్గ అలవెన్స్ కోసం 70,000 అందుకుంటున్నారు.పార్లమెంట్ కు హాజరైతే రోజుకు 2,500 తీసుకుంటున్నారు.ఫ్రీ జర్నీ. గృహ వసతితో కలిపితే అదనపు ఖర్చు ₹ వందల కోట్లు చేరుతుంది.

Search
Categories
Read More
Telangana
"శాంతి శ్రీనివాసరెడ్డి నిరంతర కృషి.. డోబి ఘాట్ కు మళ్లీ నీటి హర్షం!”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి  నిరంతర ప్రయత్నాలు...
By Sidhu Maroju 2026-04-15 13:21:30 0 145
Andhra Pradesh
గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసిన నడిపించిన తాడేపల్లి పోలీసులు.
 *గుంటూరు జిల్లా పోలీస్...* *తాడేపల్లి పోలీస్ స్టేషన్...* *ది.25.12.2025* _*//ఆటో డ్రైవర్...
By KOTESWARARAO KVSR 2025-12-25 12:23:57 0 215
Andhra Pradesh
ఘనంగా బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం
కాకినాడ జిల్లా పెద్దాపురంలో బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. చాపల సతీష్...
By Ratna Sekhar 2026-03-10 13:53:19 0 976
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com