లబ్ధిదారులకు చెక్కుల అందజేసిన కోడుమూరు ఎమ్మెల్యే

0
145

కర్నూలు : కోడుమూరు :  కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి చెందిన  లబ్దిదారులకు  రూ. 3,76.037/- ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి.

చెక్కులను తీసుకున్న లబ్ధిదారులు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి డి.విష్ణువర్ధన్ రెడ్డి కి ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి కి ధన్యవాదాలు తెలిపారు.

లబ్ధిదారుల పేర్లు మరియు సీఎం రిలీఫ్ ఫండ్ వివరాలు
----------------------------------------------------------------------
1, అంబేద్కర్ కాలనీ బోయ భవాని,105452/- 

2,• దిన్నదేవరపాడు, రేపల్లె రాజేష్,70019/-

3,• పులకుర్తి, మల్లె పోగుప్రవళిక,42255/-

4, సి, బెలగల్, కూరషి మహమ్మద్ ఖయోబ్, 42850/-

5, ప్యాలకుర్తి, షేక్ మొహమ్మద్ షాదుల్లా, 68011/-

6, పంచలింగాల, కొట్టం విష్ణు మోహన్ రెడ్డి, 47450/-

Search
Categories
Read More
Andhra Pradesh
ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయిద్దాం
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 20, 2025*...
By Rajini Kumari 2025-12-20 17:42:16 0 138
Kerala
Kerala Sees Surge in Women-Led MSMEs, Home-Based Businesses Rise |
Kerala has witnessed the launch of over 350,000 new micro, small, and medium enterprises in the...
By Pooja Patil 2025-09-16 06:13:35 0 132
Andhra Pradesh
TG Bharat: తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ చెప్పలేదు: టీజీ భరత్.
తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు....
By Pagadala Venkateswar 2026-01-31 10:39:59 0 179
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com