దస్తూరాబాద్: పోలింగ్ కేంద్రాల సందర్శన

0
160

దస్తూరాబాద్ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను తహశీల్దార్ కానక యాదరావు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బూత్ లెవల్ అధికారులతో (బీఎల్డీ) సమావేశమై, 2002 నుంచి 2025 వరకు ఉన్న ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ సంతోష్, గిర్దావర్ ఆసిఫ్, ఆపరేటర్ వెంకటేష్, బీఎల్ఎలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అనంతపురం: భార్యను బండరాయితో మోదిన భర్త
మూడు ముళ్ళు వేసిన భర్త కట్టుకున్న భార్యకు కాలయముడయ్యాడు. బండరాయితో భార్య తలపై మోది హత్యాయత్నం...
By Eslavath RameshNaik 2026-01-17 15:34:35 0 217
Andhra Pradesh
బాలికా విద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందించాలి – అనురాధ.
అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్షా APC డాక్టర్ నున్నా అనురాధ శుక్రవారం సూచించిన ప్రకారం, కస్తూరిబా...
By Pagadala Venkateswar 2026-02-13 11:25:30 0 25
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com