కర్నూలు విచ్చేసిన ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్ !!
Posted 2026-01-06 06:47:07
0
212
కర్నూలు : కర్నూలు సిటీ :
కర్నూలు లోని స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ లో ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్ లక్ష్మీరెడ్డి ఎండెల గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను కలిసి పుష్పగుచ్చం అందచేసిన సివిల్ సప్లైస్ డిఎస్ఓ ఎం.రాజా రఘువీర్,ఐసిడిఎస్ పిడి విజయ, లీగల్ మెట్రాలజీ శ్రీరాముడు, సివిల్ సప్లైస్ డిఎం ఎన్.వెంకట రాముడు,సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి.రాధిక, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి డి.సురేష్ , మైనార్టీ వెల్ఫేర్ అధికారి పర్వీన్, డిసిఓ శ్రీదేవి, కర్నూల్ అర్బన్ తహసిల్దార్ రవికుమార్.*
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు గారి ఆధ్వర్యంలో చీరాల ఎమ్మార్వో ఆఫీస్ లో రాజకీయ పార్టీల వారితో సమావేశం
చీరాల: ఈరోజు చీరాల ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఆర్డీవో గారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల తోటి సమావేశం...
Lunglei Achieves 107% HPV Vaccination Target Success
Mizoram’s healthcare sector has marked a significant milestone, with the Lunglei district...
పుంగనూరు నియోజకవర్గం :రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల...
మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత
మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలిక కార్యాలయం...
యాదేచ్చగా చెరువు కబ్జా..
కులస్పూర్ గ్రామ చెరువుని యాదేచ్చగా కబ్జా చేసిన వైనం. గ్రామ చెరువుకి సంబంధించిన భూమిని సుమారు మూడు...