యాదేచ్చగా చెరువు కబ్జా..
Posted 2026-06-25 07:33:22
0
234
కులస్పూర్ గ్రామ చెరువుని యాదేచ్చగా కబ్జా చేసిన వైనం. గ్రామ చెరువుకి సంబంధించిన భూమిని సుమారు మూడు ఎకరాలు కబ్జా చేసి అదే చెరువులోని మట్టిని మూడు ఫీట్స్ ఎత్తు వరకు పోసినా కూడా ఎవ్వరు అడిగిన సమాధానం చెప్పని కబ్జా దారుడు. విచిత్రం ఏమిటి అంటే దీనికి ఎలాంటి పెర్మిషన్ లెదు. సర్వే అధికారుకులని సైతం ఆచార్యానికి గురించేసింది. ఎలా చేసినందుకు కబ్జా దారునికి ఎంత ఎత్తు మట్టి పోశాడో అంత ఠెసెయ్యాలి లేదా కంప్లెన్ట్ చేస్తాము అని చెప్పారు. ఈ సర్వేలో గ్రామ సర్పంచ్. గుడి జనర్దన్. ఉపసర్పంచ్. కోర్వ మహిపాల్ గారు వీడీసీ ఛైర్మెన్ రాజారెడ్డి గారు ఏరిగాకేషన్ డిపార్ట్మెంట్ మరియు రెవిన్యూ సిబ్బంది గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎన్.సి.సి. ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి అవార్డు.
మదనపల్లె మండలం, చిన్నతిప్పసముద్రం పి. ఎం. శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాల ఎన్.సి.సి. ఆఫీసర్ ఎం. గిరిధర్...
రోటరికి అవార్డుల పంట
వివిధ సేవా విభాగల్లోనూ మరో తొమ్మిది అవార్డులు-రోటరీ గవర్నర్ రాంప్రసాద్ చేతులమీదుగా అవార్డుల...
Goa Police Bust ₹6.25 Crore Interstate Cybercrime Racket
Goa Police have dismantled a major interstate cybercrime network operating from South Goa,...
మదనపల్లి లో అనుమతుల్లేని ఎగ్జిబిషన్పై నిరసన.
మదనపల్లె సమీపంలోని నీరుగట్టువారిపల్లి ఆర్ఆర్ గార్డెన్స్లో నిర్వహిస్తున్న సిగ్నేచర్...
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కార్యాలయన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ యువరాజ్ మార్మట్, వర్షాకాలం ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ రాబోయే...