పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుర్తు తెలియని వృద్ధుడు

0
139

పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన అతడు, ఆవరణంలోనే జీవనం సాగించేవాడు. యువకులు అతడిని ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన పుంగనూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Rajasthan
RTE Admission Delay in Rajasthan Sparks Outrage & Protests
राजस्थान में शैक्षणिक अधिकारों (Right to Education, #RTE) की गड़बड़ी ने सामाजिक तंत्र में तूफान...
By Pooja Patil 2025-09-12 04:30:46 0 188
Andhra Pradesh
భవాని దీక్ష మహోత్సవంలో అపచారం యావత్ గురుభవానిలు స్పందించాలి
*భవాని దిక్ష మహోత్సవంలో అపచారం... అపచారం..*   *యావత్ గురుభవానీలు స్పందించాలి..*  ...
By Rajini Kumari 2025-12-14 13:42:16 0 172
Andhra Pradesh
రామసముద్రం హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ కు ఉత్తమ సేవలకు అవార్డు.
రామసముద్రం పోలీస్ స్టేషన్‌లో 2004 బ్యాచ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్, విధి...
By Pagadala Venkateswar 2026-01-26 11:28:26 0 99
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com