తండ్రితోపాటు వేటపాలెం హాస్పిటల్ కు వచ్చిన 10 సంవత్సరముల పాప తప్పిపోయి...
Posted 2026-01-03 16:33:36
0
185
తండ్రితోపాటు వేటపాలెం హాస్పిటల్ కు వచ్చిన 10 సంవత్సరముల పాప తప్పిపోయి వేటపాలెం నుండి చీరాల వైపు నడిచి వెళుతున్న క్రమంలో నిస్సహాయ స్థితిలో ఉన్న పాపను గుర్తించి చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ అప్పగించడం జరిగింది.
చీరాల: అయోమయంగా వీధులలో తిరుగుతున్న ఒక మైనర్ బాలికను చీరాల వన్ టౌన్ పోలీసులు ఆమె తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.శనివారం పట్టాభి సంయుక్త అనే మైనర్ బాలిక వీధుల్లో గమ్యం లేకుండా తిరుగుతుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు అప్పగించగా మహిళా పోలీసులు ఆమె నుండి వివరాలు రాబట్టి తిమ్మసముద్రంలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు పోలీస్ స్టేషన్ కు రాగా సిఐ సుబ్బారావు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ బాలికను వారికి అప్పగించారు.దీంతో తల్లిదండ్రులు సీఐ సుబ్బారావుకు, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు
#Narendra
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సొంతం చేసుకున్న మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సొంతం చేసుకున్న మహనీయుడు శ్రీ...
ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ :
కర్నూలు :
కర్నూలు జిల్లా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ లోకరాజు గారు కర్నూలు...
ఘనంగా ప్రారంభమైన సోమేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన
*స్క్రోలింగ్ కొరకు*
ఆచంట
21-12-2025
➖ *ఘనంగా ప్రారంభమైన ఆచంట...
మదనపల్లి లో ప్రభుత్వ ఉద్యోగి పై దాడి.
శుక్రవారం మదనపల్లెలో ప్రభుత్వ ఉద్యోగి జగదీష్ నాయక్ (26) పై దాడి జరిగింది. విధులు ముగించుకుని...