పంట నష్ట బాధితులకు బాసటగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

0
225

మెదక్ జిల్లా:  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మెతుకు సీమ అతలాకుతలం అయింది.తాజాగా పాపన్నపేట్ మండలం గాంధారి పల్లి గ్రామంలో జరిగిన పంట నష్టాన్ని ఎంఎల్ఏ మైనంపల్లి రోహిత్ సందర్శించారు.దాదాపు 4 కిమీ.మేర ట్రాక్టర్ మీద ప్రయాణించి, పోచారం బ్యాక్ వాటర్ లొ మునిగిన పంటలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంఎల్ఏ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ అధికారులతో మాట్లాడి , జరిగిన పంట నష్టానికి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్య తీసుకుంటానని తెలిపారు.రైతుల ఎవరు అధైర్యపదొడ్డని ప్రభుత్వం అండగా ఉంటుందని రైతుల్లో ధైర్యం నింపారు.

   Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
భూముల సర్వేకు వెబ్‌సైట్.. గెట్లకు చెక్‌ |
హైదరాబాద్‌: భూ భారతి చట్టం అమలులో భాగంగా భూముల రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్‌ను...
By Bhuvaneswari Shanaga 2025-10-22 09:46:35 0 35
Maharashtra
Justice for Street Vendors: Bombay High Court Slams Nagpur Civic Body for Illegal Evictions
Nagpur | July 2025 - In a significant move upholding the rights of street vendors, the Bombay...
By Citizen Rights Council 2025-08-02 10:18:55 0 1K
Telangana
సిరిసిల్లకు కొత్త కలెక్టర్‌గా హరిత నియామకం |
సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా హరిత బాధ్యతలు స్వీకరించారు. ఆమె జిల్లా పరిపాలనను సమర్థవంతంగా...
By Bhuvaneswari Shanaga 2025-09-29 09:12:21 0 36
Entertainment
ఏషియా కప్ హీరో తిలక్‌కు మెగాస్టార్ అభినందన |
ఏషియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన తిలక్...
By Bhuvaneswari Shanaga 2025-10-17 12:17:59 0 42
Telangana
ఇన్ఫోసిస్ వారసుడు మెక్రోసాఫ్ట్‌లో అడ్వయిజర్ |
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు, బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ తాజాగా...
By Bhuvaneswari Shanaga 2025-10-11 05:55:52 0 25
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com