జిల్లా జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన డీఐజీ !!

0
192

కర్నూలు : 
కర్నూలు జిల్లా...

 కర్నూలు జిల్లా జడ్జి , కర్నూలు రేంజ్ డిఐజి గారులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన 

... డిఐజి శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. 

 డీఐజి గా పదోన్నతి స్వీకరించిన...
శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. 

అభినందనలు తెలిపిన...
జిల్లా జడ్జి , కర్నూల్ రేంజ్ డిఐజి.

కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారు ఎస్పీ స్థాయి నుండి డీఐజీ గా ఈ రోజు పదోన్నతి స్వీకరించారు.

ఈ సందర్భంగా గురువారం  జిల్లా జడ్జి శ్రీ కబర్థి గారిని , కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ కోయ ప్రవీణ్ ఐపియస్ గారులను డిఐజి శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

డీఐజీగా పదోన్నతి స్వీకరించిన శ్రీ విక్రాంత్  పాటిల్ ఐపీఎస్ గారికి జిల్లా జడ్జి , కర్నూల్ రేంజ్ డిఐజి   అభినందనలు తెలియజేశారు.

అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో శ్రీ విక్రాంత్ పాటిల్ గారిని అడిషనల్ ఎస్పీలు , డీఎస్పీలు, సిఐలు , ఆర్ ఐలు, ఎస్సైలు,  ఆర్ ఎస్ ఐ లు , డిపిఓ మినిస్టిరియల్ సిబ్బంది , ఇతర శాఖల సిబ్బంది  కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

ముందుగా  ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో  డిఐజి  శ్రీ విక్రాంత్ పాటిల్ గారు, కర్నూల్ ఏపీఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెట్ శ్రీ దీపికా పాటిల్ ఐపిఎస్ గారు కలిసి కుటుంబ సమేతంగా కేక్ కట్ చేసి స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి , క్యాంపు కార్యాలయంలోని సిబ్బందికి  నూతన సంవత్సరo శుభాకాంక్షలు తెలిపారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్: సీఎం చంద్రబాబు.
డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్: సీఎం చంద్రబాబు 29-04-2026 Wed 21:06 | Andhra...
By Pagadala Venkateswar 2026-04-30 04:40:23 0 63
Andhra Pradesh
Chandrababu Naidu: ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ ఉత్తర్వులు జారీ చేసిన...
By Pagadala Venkateswar 2026-02-19 06:54:12 0 117
Telangana
కడెం: ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ
అంబారిపేట్ గ్రామంలో ఉజ్వల పథకం కింద మంజూరైన ఉచిత గ్యాస్ సిలిండర్లను ఆదివారం పలువురు మహిళ...
By Mittapelli Saketh 2025-12-28 16:23:23 0 456
Andhra Pradesh
మణిపాల్ హాస్పిటల్ నుంచి విజయవాడకు వెళ్లిన గవర్నర్
మణిపాల్ ఆస్పత్రి నుంచి విజయవాడకు వెళ్లిపోయిన ఏపీ గవర్నర్   వైద్య పరీక్షల్లో కిడ్నీలో...
By Rajini Kumari 2026-04-25 12:09:23 0 128
Andhra Pradesh
సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
ఈవీఎం భద్రతా గిడ్డంగి వద్ద ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి...
By Boiena Rajesh 2026-03-26 14:26:18 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com