సీఎం సహాయానిది పేద ప్రజల పెన్నిధి

0
294

సీఎం సహాయానిది పేద ప్రజల పెన్నిధి 

 

భారత్ అవాజ్ సూర్యమోహన్తె తేలంగాణ కోడంగల్ జనవరి 01:-

 

వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం బాలంపేట గ్రామానికి చెందిన పి రాజేందర్ రెడ్డి,ఈ అశోక్ గౌడ్ అనారోగ్యానికి గురయ్యారు.చికిత్స నిమిత్తం నిమ్స్ అస్పత్రి హైదరాబాద్ నందు చికిత్స పొందుతున్న విషయాన్నీ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హరిశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కోడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తిరుపతిరెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్ రావ్ గ్రామ సర్పంచ్ ప్రమోద్ రావ్ దృష్టికి తీసుకెళ్లాగ కాడ స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF)LOC నిధుల నుండి నిమ్స్ ఆస్పత్రి చికిత్స నిమిత్తం ఒక్కొక్కరికి 300000/- చొప్పున 600000/-మంజూరు అయిన చెక్కులను నేడు హరిశ్వర్ రెడ్డి నిమ్స్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించి చెక్కులను అందించడం జరిగింది.

Search
Categories
Read More
Telangana
ఇంటర్ వార్షిక పరీక్షలకు సన్నద్ధంగా ఉండాలి
ఎస్ఐ రాజు కుమార్     మహబూబాబాద్ జిల్లా,డిసెంబర్ 20(భారత్ అవాజ్):  కొత్తగూడ...
By Bittu Bittu 2025-12-20 13:30:01 0 231
Telangana
మెదక్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతం... జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ జిల్లాలో టీం వర్క్ తో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా...
By Gangaram Rangagowni 2025-12-12 12:40:21 0 534
Telangana
శ్రీగణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అల్పాహార సేవ.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తాడు బందు హనుమాన్ దేవాలయంలో శ్రీగణేష్ ఫౌండేషన్...
By Sidhu Maroju 2025-12-05 04:16:42 0 559
Telangana
రామగుండం నియోజకవర్గంలో పలు దేవాలయాల్లో శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ...
By Rangu Srinivas 2026-03-27 12:15:52 3 2K
Andhra Pradesh
సూర్యోదయ సంస్థకు మదర్ థెరిస్సా జాతీయ అవార్డు
మార్కాపురం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురం పట్టణంలోని గోశ సత్యనారాయణ...
By Ratna Sekhar 2026-03-10 15:08:36 0 361
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com