జీజీహెచ్ వాహన పార్కింగ్ గుత్తేదారుకు తాకీదులు.
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో పార్కింగ్ ఫీజు వసూళ్ల పేరుతో రోగులను ఇబ్బంది పెడుతున్నారని, అవమానకరంగా మాట్లాడుతున్నారని మంగళవారం వచ్చిన వార్తపై కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా స్పందించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.ఎస్.వి. రమణను వివరణ కోరారు. గుత్తేదారును పిలిపించి మాట్లాడి, రోగులను ఇబ్బంది పెట్టడంపై ప్రశ్నించారు. రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. బాధ్యులైన సిబ్బందిని తొలగించామని గుత్తేదారు చెప్పినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Smita Sabharwal, IAS: Champion of Good Governance
From Young UPSC Achiever to One of India's Most Influential Women Bureaucrats – The...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
రాష్ట్ర మైనార్టీల నమ్మకం కోల్పోయిన కూటమి ప్రభుత్వం
ప్రచునార్థం
19.1.26
*రాష్ట్రంలో మైనారిటీల నమ్మకాన్ని కోల్పోయిన...
Manipur Strengthens Agriculture and Farmer Development
Manipur continues to strengthen its agriculture sector through modern farming practices, improved...
ఏపీ పదో తరగతి ఫలితాల్లో సంచలనం.. స్టేట్ టాపర్కు 600 మార్కులకు 599 వచ్చాయి!
599 మార్కులతో విశాఖ విద్యార్థిని జ్ఞానేశ్వరి స్టేట్ టాపర్
ఒక్క ఆంగ్లంలో ఒక్క మార్కు తగ్గిన వైనం...