నేరసులపై కఠినంగా పోలీస్ వ్యవస్థ: డిజిపి

0
112

గుంటూరు జిల్లాలో పోలీసులు చేపట్టిన తాజా చర్యలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల కోర్టుకు నిందితులను నడుచుకుంటూ తీసుకెళ్లిన ఘటనపై మీడియా ప్రశ్నించగా, డిజిపి స్పష్టంగా స్పందించారు. పెట్రోలింగ్ వాహనాలు లేనప్పుడు పోలీసులు నడిచే వెళ్లాల్సిందే అంటూ చెప్పారు. ఇది పోలీసు వ్యవస్థ ఎంత కఠినంగా బాధ్యతాయుతంగా పనిచేస్తుందో స్పష్టంగా చూపిస్తోంది. నేరస్తులపై చర్యలు ఉండబోతాయని సంకేతంగా ప్రజలు చూస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు 1 965. 65 కోట్లు నిధులు విడుదల
*ప్ర‌చుర‌ణార్థం* *19-12-2025*   *ఏపీకి ఎబి-పి.ఎమ్.జె.ఎ.వై ప‌థ‌కం...
By Rajini Kumari 2025-12-19 11:14:36 0 159
Andhra Pradesh
Ambati Rambabu: హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు అర్ధాంగి విజయలక్ష్మి.
హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసిన అంబటి రాంబాబు భార్య తనతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా...
By Pagadala Venkateswar 2026-02-01 08:43:10 0 84
Andhra Pradesh
గ్రామీణ రోడ్లు–హైవే కలయికల్లో భద్రత కట్టుదిట్టం: కలెక్టర్.
గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారుల కలయిక ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా...
By Pagadala Venkateswar 2026-03-28 14:42:33 0 78
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com