పేకాట ఆడు వద్దనందుకు అతనిపై దాడి

0
150

పుంగనూరు పట్టణ పరిధిలోని జగనన్న కాలనీ సమీపంలో కోళ్ల ఫారం వద్ద, తన పొలంలో ఐదుగురు వ్యక్తులు మద్యం సేవిస్తూ పేకాట ఆడుతున్నారని వారిని వద్దని చెప్పినందుకు వెంకటప్ప కుమారుడు (45) పై కట్టెలతో దాడి చేసి గాయపరిచారని బాధితుడు సుబ్రహ్మణ్యం మంగళవారం మీడియాతో తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, న్యాయం చేయాలని ఆయన కోరారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
నిజామాబాదు చంద్రనగర్ లో బంగారం చోరీ
నిజామాబాదు చంద్రనగర్ లో ఒక షాప్ కి విక్స్ కావాలి అంటూ వచ్చి బంగారం చోరీ చేసాడు ... ఈ చోరీ సి.సీ...
By Sunka Santhosh 2026-04-04 18:50:09 0 254
Andhra Pradesh
పి4తో బంగారు కుటుంబాల దిశగా అడుగులు – మదనపల్లిలో కార్యక్రమం.
మదనపల్లిలో సోమవారం నిర్వహించిన పి4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్నర్‌షిప్) కార్యక్రమంలో...
By Pagadala Venkateswar 2026-03-31 03:36:35 0 119
Telangana
శ్రీరామనవమి..హనుమంత్ రావు తో అల్వాల్‌లో భక్తి వైభవం.!
మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలోని అల్వాల్ సర్కిల్‌లోని పలు కాలనీలలో ఈరోజు శ్రీరామనవమి...
By Sidhu Maroju 2026-03-27 12:06:03 0 126
Andhra Pradesh
ఉచిత విద్యా,వైద్యం ప్రభుత్వ బాధ్యత- ఆకిటి అరుణ్ కుమార్ సిపిఐ నగర కార్యదర్శి*
భారత కమ్యూనిస్టు పార్టీ 17వ డివిజన్ శాఖ కార్యదర్శి చినపోతుల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చాకలికుంటలోని...
By John Baji 2025-12-21 10:17:20 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com