శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ముక్కోటి మహోత్సవాలు

0
199

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నెహ్రు నగర్ నందిగామలో స్వామివారి ముక్కోటి మహోత్సవాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు వేదయుక్తంగా పురోహితులు శ్రీ చివలూరి యోగానంద ఆచార్యులు గారికి ఆధ్వర్యంలో తెల్లవారుఝూమున స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించి ఉత్తర ముఖంగా స్వామివారిని ప్రతిష్టించి భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు భక్తులు ఈ సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు నందిగామ సిఐ వైవిఎల్ నాయుడు గారి నేతృత్వంలో భక్తుల సౌకర్యార్థం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విజయవాడ డిసిపి లక్ష్మీనారాయణ గారు నందిగామ ఏసిపి శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు తదితరులు స్వామివారి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందారు ఈ కార్యక్రమంలో చైర్మన్ విశ్వేశ్వర రావు గారు ట్రెజరర్ గద్దె మధుసూదన్ రావు గారు కార్యదర్శి పులిపాటి వాసు వాచస్పతి కేదార్నాథ్ కొల్లూరు వెంకటేశ్వరరావు రాటకొండ రాధాకృష్ణ జనార్ధన్ దుర్గాప్రసాద్ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల రూరల్ అధ్యక్షుడు బక్కా మనోహర్ రెడ్డి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ చీరాల కార్యాలయంలో ఈరోజు 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది
చీరాల రూరల్ అధ్యక్షుడు బక్కా మనోహర్ రెడ్డి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ చీరాల కార్యాలయంలో...
By Gadiyapudi Narendra 2026-01-09 15:57:39 0 434
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం… దొనకొండ అభివృద్ధికి బీడీఎల్ పరిశ్రమతో కొత్త అధ్యాయం. ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధికి నా నిరంతర కృషి కొనసాగుతోంది - డా గొట్టిపాటి లక్ష్మి
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం… దొనకొండ అభివృద్ధికి బీడీఎల్ పరిశ్రమతో కొత్త అధ్యాయం....
By Chennaiah Kati 2026-07-11 16:03:52 0 59
Andhra Pradesh
ఎస్ ఐ ఆర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రంజిత్ రాయల్
*సర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న రంజిత్ రాయల్*   అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం,...
By Benguluri Madhubabu 2026-06-24 04:47:32 1 140
Andhra Pradesh
ఈ నెల 15వ తేదీన మన ఆళ్లగడ్డ నియోజకవర్గానికి విచ్చేయనున్న గౌరవ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి పర్యటన
ఈ నెల 15వ తేదీన మన ఆళ్లగడ్డ నియోజకవర్గానికి విచ్చేయనున్న గౌరవ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ...
By Chennaiah Kati 2026-07-11 13:35:41 0 57
Andhra Pradesh
పని చేయనప్పుడు ఉ పని ద్యోగం ఎందుకు..? ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత" అని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు స్పష్టం చేశారు
పని చేయనప్పుడు ఉ పని ద్యోగం ఎందుకు..? ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత" అని...
By Chennaiah Kati 2026-07-03 09:52:31 0 43
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com