ఎన్టీఆర్ జిల్లా ఎస్ వి రాజశేఖర్ బాబు కామెంట్స్

0
180

**ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*:

 

విజయవాడ పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు సిపి ఎస్.వి.రాజ శేఖర బాబు ఆధ్వర్యంలో వార్షిక నేర సమీక్షా సమావేశం -2025.

 

**ఎస్ వి రాజశేఖర్ బాబు కామెంట్స్*:

 

సవంత్సరము కాలంలో కృషి చేసిన మీడియా వారికి కు కృతజ్ఞతలు

 

గత సవంత్సరము కాలంలో ప్రజలకు ఏమి హామీలు ఇచ్చాము, అవి ఎంత వరకు చేశాం 

 

ప్రజలు అంటే మాకు చాలా ఇష్టం 

 

సురక్ష ద్వారా 1000 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది 

 

నేరస్థులు అనేక రకాలుగా తెలివి తేటలు పొందారు 

 

ప్రజలు ఎక్కువగా తిరిగే ఏరియాలలో cc కెమెరా లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు 

 

డ్రోన్ లు తో అనుమానస్పద ఏరియాలో ఎక్కువగా వాడటం జరిగింది 

 

వాటి వల్ల నేరాలు అదుపుచేయగలిగాము

 

2026 సవంత్సరానికి నేరాలు అదుపుచేయాలనుకుంటున్నాం

 

2024 గంజాయి ధర కేజీ 2000 ఉంటే ప్రస్తుతం 10000 ఉంది 

 

ప్రాపర్టీ రికవరీ 2024 లో 51 శాతం ఉంటే 2025 లో 80 శాతం ఉంది 

 

రోడ్ ఆక్సిడెంట్ లు 2024 లో 937

2025 లో 738

 

2026 లో మొత్తం ఆక్సిడెంట్స్ 366, పీడియాస్ ట్రైన్స్ 107,టు వీలర్ 209,త్రీ వీలర్ 18 ,ఫోర్ వీలర్ 13,ఇతర వెహికల్స్ 15 

 

సైబర్ క్రైమ్ 2024 లో 4797, 8.26 కోట్లు 2025 లో 4308 సుమారు 9 కోట్లు 

 

నార్కోటిక్స్ 2024 లో 111కేసులు,2025 లో 138

 

దసరా ఉత్సవాలకు సుమారు 18 లక్షలు మందిపైగా భక్తులు రావడం జరిగింది 

 

భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ దర్శనం అయ్యే ఏర్పాటు చేయటం జరిగింది

 

ఆరు లక్షల మంది భవాని దీక్ష విరమణ చేశారు 

 

ఇన్సిడెంట్, క్రైము మిస్సింగ్ కేసెస్ కాంప్రమైజ్ ఏమీ లేవు

Search
Categories
Read More
Andhra Pradesh
జర్నలిస్టు మిత్రులు అందరూ కలిసి సాయి యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు*
*బాపట్ల జిల్లా చీరాల *పట్టణంలోని గడియార స్తంభం సెంటర్‌లో  రిపోర్టర్ సాయి యాదవ్ *జన్మదిన...
By Vadlamudi NagaVenkat 2026-05-10 08:49:01 0 104
Andhra Pradesh
లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు పాదరక్షలు షూస్పంపిణి- లయన్ హరినాథ్ రెడ్డి
రాయచోటి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు షూ పంపిణి  ప్రస్తుతం కాస్తున్న ఎండలు దృష్టిలో...
By Benguluri Madhubabu 2026-03-26 10:26:35 0 228
Telangana
మద్దిపడగ; గ్రామ అభివృద్ధి కోసం చర్చ!!
  కడం మండల మద్దిపడగ గ్రామం లో గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలోని వార్డు సభ్యులు కాలనీల్లో...
By Mittapelli Saketh 2026-02-12 04:10:14 0 276
Andhra Pradesh
మదనపల్లె: పన్నుల వసూళ్లు పక్కాగా జరగాలి – కలెక్టర్.
మదనపల్లెలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పన్నుల వసూళ్లపై...
By Pagadala Venkateswar 2026-03-21 06:07:23 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com