మదనపల్లె: భూ వివాదంపై సబ్ కలెక్టరేట్ ఎదుట గిరిజన రైతుల ధర్నా.

0
117

మదనపల్లి నక్కలదిన్నె తండాకు చెందిన 39 మంది గిరిజన రైతులు సోమవారం మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. చిప్పిలి పాల డైరీ సమీపంలోని 23 ఎకరాల భూమి తమకు నాలుగు దశాబ్దాలుగా సాగులో ఉందని, అమెరికాలో ఉంటున్న NRI చలపతి నాయుడు ఆ భూమిపై హక్కులు కోరుతూ తమను వేధిస్తున్నారని రైతులు ఆరోపించారు. సదరు వ్యక్తి ప్రభావంతో అధికారులు తమకు పట్టాదారు పాస్ పుస్తకాలు, 1B, అడంగల్ వంటి రెవెన్యూ రికార్డులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వీడి తమకు న్యాయబద్ధమైన పత్రాలు అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Manipur
Kuki-Zo Council Denies NH-02 Reopening Claims |
The Kuki-Zo Council has firmly denied reports suggesting the reopening of National Highway 02....
By Pooja Patil 2025-09-15 11:16:56 0 199
Andhra Pradesh
పుంగనూరులో విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు కొత్తూరు మురళి
పుంగనూరు పట్టణంలో సోమవారం బెంగళూరు రోడ్డు వైపు నుంచి వస్తున్న కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని...
By Kothuru Murali 2026-03-02 12:29:56 0 111
Andhra Pradesh
గో టుకూరు రెవెన్యూ పరిధిలోని భూ సర్వే టీం ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ఓ మలోల
*గోటుకూరు రెవెన్యూ గ్రామం నందు రి సర్వే టీం ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ఓ మలోల*   ఉరవకొండ...
By BOYA MADHU 2026-01-23 11:47:56 0 348
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com