మాన్యశ్రీ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర SC కమిషన్ చైర్మన్ KS జవహర్ గారి ఆదేశాల
Posted 2026-07-18 07:58:03
0
49
మాన్యశ్రీ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర SC కమిషన్ చైర్మన్ KS జవహర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ లోని కొత్తపల్లి మండలంలో యర్రమటం, దుద్యాల గ్రామాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర SC కమిషన్ మెంబర్ డాక్టర్ పాకనాటి గౌతం రాజ్ గారు ల్యాండ్ ఫీల్డ్ విజిటింగ్ చేశారు. రెవెన్యూ అధికారులకు ఈ విషయం పై 15రోజుల్లో త్వరిగతన పూర్తి చేయాలని అధికారులకు సూచించారుముందుగా ఆత్మకూరు R&B గెస్ట్ హౌస్ లో జిల్లా అధికారులు దు శాలువాతో, పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నగల దుకాణంలో దొంగతనంలో చోరి - ఘటన స్థలంలోనే FIR నమోదు చేసిన పోలీసులు. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఒక నగల దుకాణంలో భారీ చోరీ...
మదనపల్లెలో కొడవలి పట్టుకుని యువకుడు వీరంగం
మదనపల్లెలో బుధవారం ఓ యువకుడు కొడవలి పట్టుకుని రోడ్డుపై వీరంగం సృష్టించడంతో కలకలం రేగింది....
Goa Monsoon Safety: Swimming Banned in Natural Water Bodies
In a critical move to ensure public safety during the turbulent monsoon season, the District...
Haryana Promotes Tourism and Heritage Conservation
Haryana is enhancing its tourism sector by preserving its rich cultural heritage while improving...
Telangana Announces 2025 SSC Supplementary Results
Hyderabad, June 27, 2025: The Telangana Board of Secondary Education (BSE Telangana) has declared...