మే 17వ తేదీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష !!

0
123

కర్నూలు : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ప్రవేశానికి నిర్వహించే జే ఈ ఈ అడ్వాన్సుడ్ తేదీలను ఐఐటి  రూర్కీ ప్రకటించింది . 2026 వ సంవత్సరం మే 17న ఉదయం 9 నుంచి 12:00 వరకు మొదటి సెషన్, 2.30 నుంచి 5:30 వరకు రెండో సెషన్ ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 6 నుంచి మే రెండు వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

Search
Categories
Read More
Arunachal Pradesh
Centre, Arunachal Pradesh Sign MoU for Siang Development Package |
The Centre and Arunachal Pradesh government signed a MoU to implement a special development...
By Pooja Patil 2025-09-16 09:45:46 0 465
Telangana
పేదలకు చేతినిండా సాయం - ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ. 1.99 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  :  మల్కాజ్ గిరి నియోజకవర్గంలో సంక్షేమ డోర్ డెలివరీ...
By Sidhu Maroju 2026-01-18 10:19:09 0 111
Andhra Pradesh
పుంగనూరు:చదళ్ళ గ్రామంలో అగ్నిప్రమాదం.
పుంగనూరు మండలం, చదళ్ళ గ్రామంలో ఆదివారం కరుణాకర్ అనే రైతుకు చెందిన వరిగడ్డి వామికి అగ్నిప్రమాదం...
By Kothuru Murali 2026-01-19 12:16:39 0 66
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com