విశాఖ లో జన తా వారిధి

0
555

విశాఖ పట్నం కలెక్టరేట్ వద్ద సోమ వారం ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు బీజేపీ నాయకులు జనతా వారధి నిర్వ హించా రు. చాలా వి శేష స్పందన లభించింది జిల్లా నలు మూలల నుండి.మరియు విశాఖ అర్బన్ జిల్లా ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు వీరికి విన్నవించుకోగా . అర్జీలు వ్రాసి ఇచ్చారు ప్రజల సమస్య లను పరిస్కరించా లని కలెక్టర్ ను.కోరారు కలెక్టర్ వారు కూడా బాగా స్పందించారు ఈ కార్య క్రమం లో జిల్లా అధ్యక్షుడు పరశు రా మ రాజు. ఎస్సీ మో ర్చా జిల్లా అధ్యక్షుడు ము లకల పల్లి ప్రకాష్ ఎస్సీ మహిళా మో ర్చా నాయకురాలు సుశీల గారు నాయకులు రాంబాబు. రవితేజ. చంద్ర శేఖర్. విజయానంద రెడ్డి. ప్రకాష్ రెడ్డి ఉన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
సామర్లకోట: వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు
సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా పరిశ్రమ ఘోర ప్రమాదంలో 21 మంది కార్మికులు ప్రాణాలు...
By Ratna Sekhar 2026-02-28 19:23:30 0 130
Andhra Pradesh
రేవంత్ మాటలను CBN ఒప్పుకున్నట్టేనా.. బొత్స ప్రశ్న
రాయలసీమ లిప్ట్ను చంద్రబాబుతో ఆపించానని TG CM రేవంత్ చెప్పిన మాటను CBN ఖండించలేదని YCP నేత బొత్స...
By Boiena Rajesh 2026-02-27 02:09:25 0 153
Andhra Pradesh
కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభించిన చీరాల యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్
చీరాల: కొత్తపేట ప్రసాద్ నగర్ నందు ప్రసాద్ నగర్ యూత్, యెనుముల ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన...
By Gadiyapudi Narendra 2026-02-12 17:11:47 0 107
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com