గుంటూరు జిల్లా ఎస్పీ గ్రీవెన్స్ డే సందర్భంగా పోలీస్ సిబ్బంది వినతులు స్వీకరించిన శ్రీ వాకుల్ జిందాల్ ఐపీఎస్ గారు.

0
259

*గుంటూరు జిల్లా పోలీస్...* *ది.26.12.2025* _*// "పోలీస్ గ్రీవెన్స్ డే"లో పోలీస్ సిబ్బంది వినతులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు,.//*_ 🚩 "ప్రతి శుక్రవారం" గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది వినతులు మరియు సమస్యల పరిష్కారానికి నిర్వహించే "పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్" కార్యక్రమం ఈ రోజు కూడా నిర్వహించడం జరిగింది. 🧊 ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు గ్రీవెన్స్ కి పోలీస్ సిబ్బంది నుండి నేరుగా వినతులను స్వీకరించి, వారి సమస్యలను ఆలకించి, ప్రాధాన్యతా క్రమంలో వాటిని పరిష్కరిస్తానని తెలపడం జరిగింది. 🧊 పోలీస్ సిబ్బంది తమ వృత్తి పట్ల నిబద్ధత, నిజాయితీ మరియు బాధ్యత కలిగి, ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందిస్తూ, పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. 🧊 పోలీస్ సిబ్బందికి అనువైన వాతావరణాన్ని కల్పించి, వారు స్వేచ్ఛగా, మనస్పూర్తిగా తమ విధులను నిర్వర్తించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు వెల్లడించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Sub registers get promotion to register.
ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*   రిజిస్ట్రేషన్,...
By G k Nookala 2026-02-18 09:48:29 0 165
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె మండలం కోళ్లబైలు గ్రామంలో తాగునీటి సమస్యను కురువంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి పరిష్కరించారు.
Madanapalle: మదనపల్లె మండలం కోళ్లబైలు గ్రామంలో బోరు మోటర్ కాలిపోవడంతో గ్రామంలో తాగునీటి సమస్య...
By Pagadala Venkateswar 2026-07-16 05:43:41 0 30
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:సదుం లో బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లకు నష్టపరిహారం
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం మాట్లాడుతూ, బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్ల రైతులకు...
By Kothuru Murali 2026-02-09 07:28:03 0 155
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:42 0 42
Andhra Pradesh
పులిచెర్ల: ఊపిరి పీల్చుకున్న రైతులు
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న జంట ఏనుగులు శుక్రవారం పాకాల మండలంలోని...
By Kothuru Murali 2026-01-31 04:28:10 0 171
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com