Sub registers get promotion to register.

0
106

ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*

 

రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలో

18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి లభించింది. వీరికి పోస్టింగులు ఇస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ మంగళ వారం ఉత్తర్వులు జారీ చేశారు. 

▪️ఎం.పార్వతి (పార్వతీ పురం మన్యం జిల్లా)

▪️బి.అశోక్ (నంద్యాల జిల్లా)

▪️పి. శ్రీనివాసరావు (బాపట్ల)

▪️పీవీవీ దుర్గాప్రసాద్ (ఎన్టీఆర్)

▪️జి. శ్రీరామ్కుమార్ (తిరుపతి)

▪️జి.శివయ్య (పశ్చిమగోదావరి)

▪️సి. కుమారస్వామిరెడ్డి (శ్రీకాకుళం)

▪️బి. విజయ భాస్కర్ (చిత్తూరు)

▪️ఎం.సూర్యనారాయణ (ఏఐజీ- ఐజీ కార్యాలయం)

▪️ఎం.రవిజోసెఫ్ (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు)

▪️ఎస్కే ప్రవీణ్ బాబు (కర్నూలు ఎంవి & ఏ)

▪️బి. ప్రసన్న లక్ష్మి (ఏఐజీ-ఐజీ కార్యాలయం)

▪️పీవీ రమా పతిరావు (ఏలూరు)

▪️సీహెచ్ నరసింహమూర్తి (అల్లూరి సీతారామరాజు)

▪️కె.ప్రసాదరావు (కాకినాడ) వై.

▪️బఝారి (కర్నూలు)

▪️కె.జగన్మోహన్రావు (తూర్పుగోదావరి)

▪️ఎస్.మోహనరావు (విజయనగరం) లను జిల్లా రిజిస్ట్రార్లుగా నియమించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కాఫీ విత్ కబుర్లు కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
దేశాన్ని నడిపే సామర్థ్యం కలిగిన నాయకుడు సాధ్యంలో మనం పని చేస్తున్నాము పార్టీ కార్యకర్తలకు గౌరవమే...
By Benguluri Madhubabu 2026-03-25 13:43:04 0 120
Andhra Pradesh
Godavari Pushkaralu: 2027 గోదావరి పుష్కరాలు: మహా కుంభమేళా తరహాలో నిర్వహణకు ఏపీ సర్కార్ నిర్ణయం.
2027 గోదావరి పుష్కరాలపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం మహా కుంభమేళా స్థాయిలో పుష్కరాలు...
By Pagadala Venkateswar 2026-02-27 04:26:59 0 82
Andhra Pradesh
గంగమ్మ తల్లికి తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు కట్టిన చాందిని బండిని ప్రారంభించిన మంత్రి సతీమణి హరితమ్మ
రాయచోటి మైనార్టీ టీడీపీ నాయకుడు షామియానా రహంతుల్లా కఠిన చాందిని బండిని ప్రారంభించిన మంత్రి...
By Benguluri Madhubabu 2026-02-25 06:58:53 0 162
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com