CPI భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాలు

0
295

సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా కామ్రేడ్ ఉప్పలపాటి రామచంద్ర రాజు గారి భవనం 48వ డివిజన్లో విజయవాడ సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ జి కోటేశ్వరరావు గారి తో కేక్ కటింగ్ చేపించి శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ బిల్డింగ్ వర్కర్ యూనియన్ నగర అధ్యక్షులు కామ్రేడ్ బెవర శ్రీనివాసరావు ఈ సందర్భంగా కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ 100 సంవత్సరాల కాలంలో ఎంతోమంది పార్టీ నేతలు ఉద్యమాలలో అసువులు బాసినారు ఈ పశ్చిమ నియోజకవర్గం లో కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు ఉప్పలపాటి రామచంద్ర రాజు గారు కాకర్లపూడి సుబ్బరాజు గారు నాజర్ వలి గారు ఎంతోమంది సేవలు అందించారు కమ్యూనిస్టులు అధికారంలో ఉంటే ప్రజల వద్దకే పరిపాలన అనే విధంగా ఉండేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యవసర సరుకులు ఆకాశాన్ని అంటుకున్నాయి కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులుపాలు చేసిందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జి డివి రమణ బాబు నగర నాయకులు చీర్ల రామస్వామి కార్యదర్శి కరోతి వెంకటేశ్వరరావు ఎస్వీ రమణ తొత్తడి స్వామి నాయుడు కొరికాన నీలం నాయుడు కునిగంటి సత్యనారాయణ చింతాడ కనకారావు కొరికాన రామినాయుడు మండపాక శ్రీను తొత్తడి రమణ బాబు పి నాగరాజు బి దుర్గా కార్యకర్తలు పాల్గొన్నారు🚩🚩🚩

Search
Categories
Read More
Andhra Pradesh
గ్లకోమా (నీటి చుక్కల వ్యాధి)పై అవగాహన సదస్సు.
మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో మంగళవారం 'జాతీయ గ్లకోమా వారోత్సవాలు' నిర్వహించారు. కంటిలో నీటి ఒత్తిడి...
By Pagadala Venkateswar 2026-03-10 08:49:21 0 112
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో అగ్ని ప్రమాదం
పుంగనూరు భగత్ సింగ్ కాలనీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం...
By Kothuru Murali 2026-03-13 13:26:53 0 116
Andhra Pradesh
మదనపల్లి: హెచ్ఐవి బాధితులకు భరోసా ఇవ్వాలి.
మదనపల్లిలో ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ...
By Pagadala Venkateswar 2026-05-18 04:20:06 0 35
Andhra Pradesh
తప్పిన పెను ప్రమాదం: విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ.
మదనపల్లె పట్టణంలో ఆదివారం మార్కెట్ యార్డ్ సమీపంలో బెంగళూరు నుంచి కడప వైపు వస్తున్న లారీ...
By Pagadala Venkateswar 2026-02-22 13:23:11 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com