సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువైనా ట్రాఫిక్ చలాన్లు.|

0
160

హైదరాబాద్ : ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో రూ.239.37 కోట్ల ట్రాఫిక్ చలాన్లు

గత ఏడాది రూ.111.81 కోట్లు ఉండగా, ఈ ఏడాది రెట్టింపు కంటే ఎక్కువ చలాన్లు నమోదు.

 

2025 సంవత్సరంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 36 లక్షల వాహనాలపై రూ.239.37 కోట్ల చలాన్లు నమోదు అయినట్లు నివేదికలో వెల్లడించిన పోలీస్ శాఖ.

 

గత ఏడాది(111.81 కోట్లు)తో పోలిస్తే, ఈ ఏడాది రెట్టింపు కంటే ఎక్కువగా నమోదయ్యాయని, ఇందులో రాంగ్ రూట్ డ్రైవింగ్ కేసులు అధికంగా ఉన్నాయని అధికారుల వెల్లడి.

 

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా, క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు సరిపడా పోలీసులు లేరని, దీంతో ప్రైవేట్ మార్షల్స్‌ను నియమించి ట్రాఫిక్ నియంత్రిస్తున్నామని తెలిపిన పలువురు ఉన్నతాధికారులు.

#Sidhumaroju 

Love
1
Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు నల్లపాడు డిసిసిబి మేనేజర్ అరుణ్ కుమారి అరెస్ట్
గత ప్రభుత్వం వైసిపి పాలకుల అండతో అక్రమాలు పాల్పడిన వైకాపా నేతలు అవకతవకలు పాల్పడ్డారు ఓటమి...
By KOTESWARARAO KVSR 2025-12-22 05:57:19 0 220
Telangana
బాబోయ్ ఇప్పటికే చలి చంపేస్తుంది.. మరీ రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
తెలంగాణలో రోజురోజుకూ చలి తీవ్రత పెరిగిపోతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు...
By SivaNagendra Annapareddy 2025-12-23 06:59:46 0 232
Telangana
జరిగింది దురదృష్టకరమైన సంఘటన- ఎంఎల్ఏ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి శాసనసభ్యులు  మర్రి రాజశేఖర్ రెడ్డి ...
By Sidhu Maroju 2026-01-12 15:08:29 0 197
Andhra Pradesh
YS Jagan: ప్రభుత్వ వైఫల్యమే కారణం.. కల్తీ పాల ఘటనపై జగన్ ఫైర్.
రాజమండ్రిలో కల్తీ పాలతో నలుగురి మృతి! ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి ప్రభుత్వ...
By Pagadala Venkateswar 2026-02-23 10:16:07 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com