హైదరాబాద్ నగరంలో మరో దారుణం.|

0
171

హైదరాబాద్ – నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో  ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్న నల్గొండ జిల్లాకు చెందిన త్రివేణి, వెంకటేష్ దంపతులు

భర్త అనుమానంతో వేధిస్తున్నాడని, ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయిన భార్య. 

ఇకనుండి మారతానని త్రివేణిని తిరిగి హైదరాబాద్ తీసుకువచ్చిన వెంకటేష్.

కొద్ది రోజులకే  భార్యపై అనుమానంతో పిల్లల ముందే భార్యను పెట్రోల్ పోసి తగలబెట్టి, అడ్డుకున్న కూతురుని కూడా అదే మంటల్లో నెట్టేసి పారిపోయిన వెంకటేష్.

వారి అరుపులు, కేకలు విని ఆసుపత్రికి తరలించిన స్థానికులు. 

అప్పటికే త్రివేణి మరణించగా, స్వల్ప గాయాలతో బయటపడిన కూతురు.

కేసు నమోదు చేసి వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్న  నల్లకుంట పోలీసులు.

#sidhumaroju

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
ఆయుష్ ఆసుపత్రి భవనం భూమీ పూజ
ఆయుష్ ప్రాంతీయ కార్యా లయం జోన్ -1 పరిధి లో గల అనకాపల్లి జిల్లా గోలు గొండ మండలం ఏజెన్సీ లక్ష్మి...
By Mobbu Venkatramana 2026-01-29 17:11:07 0 522
Andhra Pradesh
నారా లోకేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన కశినేని మహేంద్ర నాయుడు
రాష్ట్ర మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారిని ఆయన క్యాంపు...
By Benguluri Madhubabu 2026-04-19 11:55:48 0 150
International
America blast their own aircraft
America: రూ.931 కోట్ల విలువ చేసే సొంత విమానాన్ని పేల్చేసిన అమెరికా! 06-04-2026 Mon 12:22 |...
By G k Nookala 2026-04-06 09:11:00 0 157
Andhra Pradesh
శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న చిత్ర బృందం
మహాసేయులకు విజ్ఞప్తి' సినిమా బృందం సోమవారం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుంది....
By Kothuru Murali 2026-01-12 13:55:59 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com