హైదరాబాద్ నగరంలో మరో దారుణం.|

0
93

హైదరాబాద్ – నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో  ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్న నల్గొండ జిల్లాకు చెందిన త్రివేణి, వెంకటేష్ దంపతులు

భర్త అనుమానంతో వేధిస్తున్నాడని, ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయిన భార్య. 

ఇకనుండి మారతానని త్రివేణిని తిరిగి హైదరాబాద్ తీసుకువచ్చిన వెంకటేష్.

కొద్ది రోజులకే  భార్యపై అనుమానంతో పిల్లల ముందే భార్యను పెట్రోల్ పోసి తగలబెట్టి, అడ్డుకున్న కూతురుని కూడా అదే మంటల్లో నెట్టేసి పారిపోయిన వెంకటేష్.

వారి అరుపులు, కేకలు విని ఆసుపత్రికి తరలించిన స్థానికులు. 

అప్పటికే త్రివేణి మరణించగా, స్వల్ప గాయాలతో బయటపడిన కూతురు.

కేసు నమోదు చేసి వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్న  నల్లకుంట పోలీసులు.

#sidhumaroju

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
మహిళా దొంగల అరెస్ట్ : రిమాండ్ కి తరలింపు
కర్నూలు జిల్లా : కర్నూలు  కర్నూల్ APS RTC బస్సు స్టేషన్ లో చోరీ  కి పాల్పడిన...
By Hari Krishna 2026-01-17 17:15:03 0 56
Andhra Pradesh
Tirumala: శ్రీవారికి భారీ విరాళాలు.. ఒకే రోజు కోట్లలో కానుకలు.
పీఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నుంచి రూ.2.50 కోట్ల విరాళం మంత్రి లోకేశ్‌ పుట్టినరోజు...
By Pagadala Venkateswar 2026-01-23 10:54:30 0 55
Telangana
వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు
  *వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్* మహబూబాబాద్ జిల్లా తోర్రూరు,డిసెంబర్12:ఎన్నికల...
By Bittu Bittu 2025-12-13 13:09:25 0 278
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com