శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ- పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
145

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం నియోజకవర్గం లోని న్యూ బోయిన్ పల్లి హనుమాన్ కో ఆపరేటివ్ సొసైటీ అయ్యప్ప స్వామి దేవాలయం, మడ్ ఫోర్డ్ తుల్కంతమ్మన్ దేవాలయాలలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడి పూజా కార్యక్రమాలలో పాల్గొని మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్ధించారు. 

ఈ పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే శ్రీగణేష్ వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి మధుకర్, బల్వంత్ రెడ్డి, గణేష్ టెంపుల్ ఛైర్మన్ ప్రభాకర్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరత్,మధు, శేఖర్ తదితరులు ఉన్నారు.

#sidhumaroju   

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
పుంగమ్మచెరువుకు హంద్రీనీవాజలాలు మళ్లింపు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువులోకి శనివారం హంద్రీనీవా జలాలను విజయవంతంగా...
By Kothuru Murali 2026-01-17 12:25:51 0 102
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు నియోజకవర్గంలో సంతోషాల మధ్య భోగి పండుగ.
ప్రజలు అత్యంత సంబరంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి. ఇప్పటికే పల్లెలు సంక్రాంతి శోభతో...
By Kothuru Murali 2026-01-15 05:46:28 0 113
Gujarat
આરોગ્ય કેન્દ્રોની ઉપલબ્ધતા: સમુદાય માટે મહત્વપૂર્ણ પગલાં
સરકાર દ્વારા #HealthCenters અને આરોગ્ય સેવાઓ (#PrimaryHealthcare) પ્રદાન કરવા માટે અનેક પ્રયાસો...
By Pooja Patil 2025-09-11 07:40:27 0 167
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com