చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా

0
444

మహబూబాబాద్, కొత్తగూడ, డిసెంబర్ 25(భారత్ అవాజ్) కొత్తగూడ మండలంలో సాధిరెడ్డిపల్లి -ఓటాయి గ్రామాల మధ్యలో ఉన్న చెరువు కట్ట పై ట్రాక్టర్ బోల్తా.

జంగవాణిగూడెం (రాంపూర్) గ్రామానికి చెందిన సనప జంపయ్య తండ్రి సారయ్య వ్యక్తిగా గుర్తింపు..

సాదిరెడ్డిపల్లి చెరువు కట్ట పై పనులు జరుగుతున్నవి అని చెపుతున్న వినకుండా రాత్రి సుమారుగా 10 గంటల సమయంలో డ్రైవర్ వాహనంతో వెళ్లినట్లు స్థానికుల సమాచారం.

బోల్తా జరిగిన చోట ఎవరు లేకపోవడంతో... డ్రైవర్ సురక్షితంగా ఉన్నాడని అనుకుంటున్నారు.పూర్తి వివరాలు తెలియవలసిఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
అనాథగా పెరిగి.. దాతల సాయంతో సివిల్స్ సాధించిన రాజశేఖర్.
అన్నమయ్య జిల్లా మదనపల్లి: నిమ్మనపల్లెకు చెందిన గోగులు రాజశేఖర్ యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో 920వ...
By Pagadala Venkateswar 2026-03-07 05:03:15 0 118
Andhra Pradesh
బొబ్బిలిలో నాకాబందీ .. వాహనాల విస్తృత తనిఖీ
బొబ్బిలి పట్టణంలోని సీఐ కె.నారాయణరావు ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. బొబ్బిలి నుంచి రాకపోకలు...
By Boiena Rajesh 2026-03-06 02:13:55 0 158
Andhra Pradesh
ఆసియా యూనివర్సిటీ ఛాంపియన్షిప్ లో రజిత పథకం క్రీడాకారుడికి మంత్రి చేతుల మీదుగా ఘన సత్కారం
థాయిలాండ్ దేశంలో పట్టం కానీ నగరంలో మార్చి 26 నుంచి 30 వరకు నిర్వహించిన రెండవ ఆశ యూనివర్సిటీ...
By Benguluri Madhubabu 2026-04-02 11:08:32 0 155
Andhra Pradesh
కురబలకోట: ఇంటి పత్రాలు లాక్కుని తల్లిని గెంటేసిన కొడుకు.
కురబలకోట మండలం కనసానవారిపల్లికి చెందిన కొండమ్మ, సోమవారం మదనపల్లిలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు...
By Pagadala Venkateswar 2026-03-03 02:53:01 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com