చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా

0
419

మహబూబాబాద్, కొత్తగూడ, డిసెంబర్ 25(భారత్ అవాజ్) కొత్తగూడ మండలంలో సాధిరెడ్డిపల్లి -ఓటాయి గ్రామాల మధ్యలో ఉన్న చెరువు కట్ట పై ట్రాక్టర్ బోల్తా.

జంగవాణిగూడెం (రాంపూర్) గ్రామానికి చెందిన సనప జంపయ్య తండ్రి సారయ్య వ్యక్తిగా గుర్తింపు..

సాదిరెడ్డిపల్లి చెరువు కట్ట పై పనులు జరుగుతున్నవి అని చెపుతున్న వినకుండా రాత్రి సుమారుగా 10 గంటల సమయంలో డ్రైవర్ వాహనంతో వెళ్లినట్లు స్థానికుల సమాచారం.

బోల్తా జరిగిన చోట ఎవరు లేకపోవడంతో... డ్రైవర్ సురక్షితంగా ఉన్నాడని అనుకుంటున్నారు.పూర్తి వివరాలు తెలియవలసిఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
అసెంబ్లీ స్థానాల పెంపుపై తేల్చిన కేంద్రం 2029 ఎలక్షన్ కి లేనట్టే
*తెలుగు రాష్ట్రాల  అసెంబ్లీ స్థానాల పెంపు పై తేల్చేసిన కేంద్రం.....2029 ఎలక్షన్ కి లేనట్టే*...
By Rajini Kumari 2025-12-13 08:53:05 0 222
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో ఖరారైన వైయస్ షర్మిల పర్యటన
కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుంగనూరు పర్యటన ఖరారైంది. ఉపాధి హామీ పరిరక్షణ...
By Kothuru Murali 2026-02-04 16:14:35 0 97
Telangana
వెంకటాపురం కాలనీలో చెత్త అసాంఘిక కార్యకలాపాలతో నివాసితుల ఇబ్బందులు
మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్.    జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలోని వెంకటాపురం డివిజన్...
By Sidhu Maroju 2025-08-04 12:42:56 0 760
Andhra Pradesh
విశాఖలో మంత్రి లోకేష్ ప్రజల అర్జీలు స్వీకరణ
*విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజాదర్బార్*   *ప్రజలను కలిసి అర్జీలు స్వీకరణ*...
By Rajini Kumari 2025-12-16 11:24:36 0 219
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com