చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా

0
421

మహబూబాబాద్, కొత్తగూడ, డిసెంబర్ 25(భారత్ అవాజ్) కొత్తగూడ మండలంలో సాధిరెడ్డిపల్లి -ఓటాయి గ్రామాల మధ్యలో ఉన్న చెరువు కట్ట పై ట్రాక్టర్ బోల్తా.

జంగవాణిగూడెం (రాంపూర్) గ్రామానికి చెందిన సనప జంపయ్య తండ్రి సారయ్య వ్యక్తిగా గుర్తింపు..

సాదిరెడ్డిపల్లి చెరువు కట్ట పై పనులు జరుగుతున్నవి అని చెపుతున్న వినకుండా రాత్రి సుమారుగా 10 గంటల సమయంలో డ్రైవర్ వాహనంతో వెళ్లినట్లు స్థానికుల సమాచారం.

బోల్తా జరిగిన చోట ఎవరు లేకపోవడంతో... డ్రైవర్ సురక్షితంగా ఉన్నాడని అనుకుంటున్నారు.పూర్తి వివరాలు తెలియవలసిఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కార వేదిక
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని...
By Bharat Aawaz 2025-05-27 04:42:17 0 3K
Andhra Pradesh
పుంగునూరు:పుంగనూరులో రథసప్తమి వేడుకలు: సూర్యప్రభ వాహనంపై స్వామివారి దర్శనం.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఆదివారం రథసప్తమి వేడుకలు...
By Kothuru Murali 2026-01-25 12:06:20 0 120
Andhra Pradesh
రెండు గంజాయి కేసుల్లో 11 మంది నిందితుల అరెస్ట్, 4.4 కేజీల గంజాయి స్వాధీనం.
మీడియా సమావేశంలో గంజాయి కేసులు మరియు అరెస్ట్ కాబడిన నిందితుల వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ...
By John Baji 2026-01-11 06:16:51 0 137
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com