బండి సంజయ్ ఔట్.. ఈటల, అర్వింద్‌లకు చోటు?

0
14

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా.. బండి సంజయ్‌ను తొలగించి ఈటల, అర్వింద్‌లకు ఛాన్స్ ఇవ్వాలని యోచిస్తున్న కేంద్రం!

‎బండి భగీరథ్ పోక్సో కేసుతో బీజేపీకి వ్యతిరేకత రావడం వల్ల.. బండి సంజయ్‌ను తొలగించాలని నిర్ణయించినట్టు సమాచారం

‎ఈటల, అర్వింద్ ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కాబట్టి.. మంత్రివర్గంలో తీసుకుంటే బీజేపీ బలం పెరుగుతుందని అధిష్టానం నమ్మకం

‎పైగా ఈటల ప్రాతినిథ్యం వహిస్తున్న ముదిరాజ్, అర్వింద్ ప్రాతినిథ్యం వహిస్తున్న మున్నూరు కాపు సామాజిక వర్గాల నుంచి మరింత మద్దతు లభిస్తుందని భావిస్తున్న బీజేపీ అధిష్టానం

‎అందుకే.. ఆ ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కేంద్రం యోచిస్తోందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు!

Search
Categories
Read More
Andhra Pradesh
ఒంటరి ఏనుగు పంటలపై దాడి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు పంట పొలాలను ధ్వంసం చేస్తోంది. శుక్రవారం...
By Kothuru Murali 2026-01-02 13:09:14 0 166
Telangana
Saraswathi antya puskharalu
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర త్రివేణీ సంగమ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి...
By G k Nookala 2026-05-18 18:02:43 0 32
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు వీరే
చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం పరిశీలకులను...
By Kothuru Murali 2026-03-06 11:23:51 0 103
Andhra Pradesh
ఆయుష్ ప్రాంతీయ కార్యా లయంలో నిర్మాణ మెటీరియల్ పంపిణీ
విశాఖ పట్నం లో గల మధుర వాడ యందు ఆయుష్ ప్రాంతీయ ఉప సంచాలకులు జోనల్ - 1 వారి కార్యాల యం మంగళ వారం...
By Mobbu Venkatramana 2026-03-10 11:22:46 0 237
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com