పార్టీ కోసం కష్టపడి పని చేయాలి:
Posted 2025-12-24 14:51:32
0
199
కర్నూలు :
*పదవులు పొందిన వారు కష్టపడి పనిచేయాలి*
తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ కమిటీలను ఏర్పాటుచేయడం జరిగింది. కర్నూలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు గారిని, పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్గా సోమిశెట్టి శ్రీకాంత్ గారిని, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా షేక్ జకియా అక్సారీ గారిని, కె.అక్షయ కుమారి గారిని, అఫిషియల్ స్పోక్స్ పర్సన్గా బోయ మధుసూదన్ నాయుడు గారిని, ఆఫీస్ సెక్రటరీగా వి.రాజశేఖర్ రెడ్డి గారిని, మీడియా కో ఆర్డినేటర్గా ఇ.మల్లికార్జున గౌడ్ గారిని, కర్నూలు నగర అధ్యక్షుడిగా కొరకంచి రవికుమార్ గారిని నియమించాం. వీరికి అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించి.. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి అని పేర్కొన్నారు
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
నలుగురు సీఐల బదిలీ వరంగల్ జిల్లా....
వరంగల్: నలుగురు సీఐల బదిలీ......!
భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు...
దోమల వల్ల కలిగే వ్యాధులు నివారణ కొరకు ఫ్రైడే డ్రై డే విజయవాడ నగరపాలక సంస్థ
*విజయవాడ నగరపాలక సంస్థ*
*19-12-2025*
*దోమల వల్ల కలిగే వ్యాధుల...
Ambati Rambabu: అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు
పోలీసుల కస్టడీ పిటిషన్ను కొట్టివేసిన గుంటూరు...
గంజాయి చాక్లెట్లను పట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్.
సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు...
కాకినాడ పోర్ట్ అభివృద్ధి… ప్రజల ఆరోగ్యానికి ముప్పా?
కాకినాడలో వేగంగా పెరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి ఇప్పుడు కాలుష్యంపై కొత్త చర్చకు దారితీస్తోంది....