డాక్ షిప్ యార్డ్ లో ఉద్యోగాలు!!

0
121

కర్నూలు: 

ఎండీఎస్ఎల్, ముంబైలో 200 అప్రెంటిస్ లు
ముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) 2025-26 సంవత్సరానికి సంబంధించి డిప్లొమా ఇంజనీరింగ్, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 200.
ఖాళీల వివరాలు: ఇంజనీర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లు - 110, జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లు - 60, డిప్లొమా అప్రెంటిస్ లు - 30.
విభాగాలు: సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్, షిప్‌బిల్డింగ్ టెక్నాలజీ, నేవల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ వర్క్.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీ, జనరల్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 01.04.2021 లేదా ఆ తర్వాత ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.03.2026 నాటికి 18 నుంచి 27 ఏళ్లు.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు రూ. 12,300, డిప్లొమా అప్రెంటిస్ కు రూ. 10,900.
ఎంపిక విధానం: సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05.01.2026.

Search
Categories
Read More
Andhra Pradesh
Bill Gates: బిల్ గేట్స్‌కు గన్నవరంలో మంత్రి లోకేశ్ ఘన స్వాగతం.
ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న బిల్ గేట్స్ బిల్ గేట్స్ ‌కు స్వాగతం...
By Pagadala Venkateswar 2026-02-16 05:08:10 0 39
Andhra Pradesh
RCM చర్చ్ సందర్శించినMP కేశినేని శివనాద్
*ప్ర‌చుర‌ణార్థం* *29-12-2025*    ఆర్.సి.ఎమ్ చ‌ర్చ్ ను...
By Rajini Kumari 2025-12-29 13:25:21 0 81
Telangana
ముంబైలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు
ముంబైలోని ముంబ్రాలో భారీగా కూల్చివేతలు    దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న...
By Vadla Egonda 2025-06-19 10:29:57 0 1K
Andhra Pradesh
Chandrababu Naidu: 2027 కల్లా బెంగళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ పూర్తి కావాలి: సీఎం చంద్రబాబు ఆదేశం.
2029 నాటికి రూ.1.4 లక్షల కోట్ల ఎన్‌హెచ్ పనులు పూర్తి చేయాలని లక్ష్యం   ప్రధాన...
By Pagadala Venkateswar 2026-01-30 05:55:17 0 27
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com