డాక్ షిప్ యార్డ్ లో ఉద్యోగాలు!!

0
191

కర్నూలు: 

ఎండీఎస్ఎల్, ముంబైలో 200 అప్రెంటిస్ లు
ముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) 2025-26 సంవత్సరానికి సంబంధించి డిప్లొమా ఇంజనీరింగ్, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 200.
ఖాళీల వివరాలు: ఇంజనీర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లు - 110, జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లు - 60, డిప్లొమా అప్రెంటిస్ లు - 30.
విభాగాలు: సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్, షిప్‌బిల్డింగ్ టెక్నాలజీ, నేవల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ వర్క్.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీ, జనరల్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 01.04.2021 లేదా ఆ తర్వాత ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.03.2026 నాటికి 18 నుంచి 27 ఏళ్లు.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు రూ. 12,300, డిప్లొమా అప్రెంటిస్ కు రూ. 10,900.
ఎంపిక విధానం: సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05.01.2026.

Search
Categories
Read More
Telangana
కాలేశ్వరంలో సరస్వతి పుష్కరాల భక్తుల రద్దీ....
కాళేశ్వరంలో 30 వేల మంది భక్తులు! భారత్ అవాజ్ న్యూస్: 24 మే రోజున భూపాలపల్లి జిల్లాలోకాళేశ్వరంలో...
By Gujile Ramu 2026-05-24 09:02:34 0 26
Andhra Pradesh
పుంగనూరు: హెల్మెట్ ధరించి వాహనాల నడుపుతున్న వారికి అభినందనలు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, డిఎస్పి మహేంద్ర...
By Kothuru Murali 2026-01-21 10:38:47 0 145
Andhra Pradesh
పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా...
By John Baji 2026-02-04 11:32:00 0 127
Andhra Pradesh
పుంగనూరు: మద్యం మత్తులో డ్రైవ్ చేయడంతో ప్రమాదం.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని యుఎన్ఆర్ సర్కిల్ 42వ జాతీయ రహదారిపై చిత్తూరు నుంచి అనంతపురం...
By Kothuru Murali 2026-01-28 09:10:02 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com