గిరిజన గ్రామాల్లో ST కమిషన్ చైర్మన్ పర్యటన...

0
260

కాకినాడ జిల్లా శంఖవరం మండలం పెదమల్లాపురంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ "బొజ్జి రెడ్డి" గారు పర్యటించి గిరిజనులు సమస్యలు నేరుగా తెలుసుకోవడం జరిగింది...

మండలంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలను ప్రత్యేక మండల ఏర్పాటు, ఐటీడీఏ లో విలీనంతో పాటు పలు సమస్యల పరిష్కరానికి హామీ ఇచ్చిన చైర్మన్ గారు... సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ను సందర్శించడం జరిగింది... గిరిజనులు పండిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులను ఎంతగానో ఆకర్శించాయి... 

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు... #BABJI DADALA

Search
Categories
Read More
Telangana
మరొకరి ప్రాణం తీసిన చైనా మాంజా.|
    హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా ఫసల్వాది గ్రామంలో చైనా మాంజాతో గొంతు తెగి వ్యక్తి...
By Sidhu Maroju 2026-01-15 07:31:41 0 110
Haryana
हरियाणा स्टीलर्स की मिश्रित प्रदर्शन: जीत और हार का संतुलन
हरियाणा स्टीलर्स ने प्रो कबड्डी लीग (PKL) सीजन 12 के विजाग चरण में मिश्रित प्रदर्शन दिखाया है।...
By Pooja Patil 2025-09-11 09:11:15 0 112
Andhra Pradesh
క్రిస్మస్ వేడుకలు జాకెట్లు
చిత్తూరు జిల ్ ల ా పుంగనూరుల ో ముందస్తు క్రిస్మస ్ వేడుకలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఏసుప్రభువును...
By Kothuru Murali 2025-12-24 04:41:23 0 106
Telangana
శ్రీ గురునానక్ దేవ్ జీ 556 వ జయంతి : పాల్గొన్న ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని గురుద్వార సంగత్ సాహిబ్ సభ, గురు నానక్...
By Sidhu Maroju 2025-11-02 16:43:41 0 139
Telangana
అద్దెకు తీసుకున్న కార్లను అమ్మేశాడు : తూర్పు మండల డీసీపీ బాలస్వామి
సికింద్రాబాద్: యజమానిని మోసం చేసి అద్దెకు తీసుకున్న కార్లను విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తితో...
By Sidhu Maroju 2025-10-16 10:03:10 0 164
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com